విదిశ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 34:
==చరిత్ర==
[[1904]] లో ఏర్పాటు చేసిన భిలాస జిల్లాలో గ్వాలియర్ రాజాస్థానంలోని విదీష తాలూకాగా మరియు బసోడా తాలూకా ఉండేవి. [[1947]] లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత మునుపటి గ్వాలియర్ రాజాస్థానం [[1948]]లో రూపొందించబడిన మధ్యభారతం రాష్ట్రంలో భాగంగా మారింది. [[1949]] లో భిలాస జిల్లాతో చిన్న కురువై రాజాస్థానం చేర్చబడింది. [[ 1956]]లో
మధ్యప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన తరువాత విదీష జిల్లా ప్రస్తుత రూపానికి చేరుకుంది. [[భోపాల్]] రాజాస్థానం (1949-56) మరియు సిరొన్ తాలూకా, [[రాజస్థాన్]] రాజాస్థానంలో కొంత భాగం పురాతన తోంక్ రాజాస్థానంలోని కొంత భాగం చేర్చి [[మధ్యప్రదేశ్]] రాష్ట్రం రూపొందించబడింది. సిరోని తాలూకా మరియు భోపాల్ రాజాస్థానంలోని పిక్లోన్ పరగణాలు విదీష జిల్లాకు కలుపబడ్డాయి.<ref name=admin/>
== [[2001]] లో గణాంకాలు ==
|