శ్రీరంగపట్నం సంధి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 6:
[[Image:Surrender of Tipu Sultan.jpg|thumb|250px|right|''జనరల్ లార్డ్ కార్న్వాలీస్ టిప్పు సుల్తాన్ కుమారుల్ని యుద్ధషరతుల అమలయ్యేందుకు తాకట్టైన బందీలుగా స్వీకరించడం'', రాబర్ట్ హోమ్ చిత్రం, c. 1793]]
[[Image:1793 Faden Wall Map of India - Geographicus - India-faden-1793.jpg|thumb|right|జేమ్స్ రెన్నెల్ తయారు చేసిన 1800నాటి భౌగోళిక పటం, రంగులతో సంకేతించిన రాజకీయ ప్రాంతాలు, బ్రిటీష్ ఈస్టిండియా యుద్ధాలు, కంపెనీ శ్రీరంగపట్నం సంధి వల్ల పొందిన భూములు కలిగివుంది]]
ఒప్పందంలోని షరతుల్లో భాగంగా సంధిలోని ఇతర పక్షాలకు మైసూరు తన భూభాగాల్లోని సగపాలు వదులుకుంది. పీష్వా [[తుంగభద్ర నది]] వరకు ఉన్న భూభాగం స్వీకరించగా, నిజాం [[కృష్ణా నది]] నుంచి [[పెన్నా నది]] వరకూ, పెన్నా దక్షిణ తీరానికి చెందిన కడప, గండికోట కోటలు పొందారు.
<!--
Tipu Sultan, to guarantee Mysore's performance, was required to surrender two of his three sons as hostages of war.<ref name=D337/>
|