పలాయన వేగము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Roja Pichhika (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Roja Pichhika (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
మహాభారతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది. పాండవుల మునిమనవడు జనమేజయ మహారాజు, వైశంపాయనుడి మధ్య జరిగిన సంభాషణ సారాంశంగా మహాభారతాన్ని రచించారు. జనమేయుడు కురుక్షేత్ర సంగ్రామం గురించి తెలుసుకుంటున్న సందర్భంలో తన పూర్వికుల గాథ కల్పితంగా, నమ్మశక్యం కాకుండా ఉందంటాడు. వైశంపాయన ముని దానికి కారణం అడగ్గా... కురుక్షేత్ర సంగ్రామంలో భీముడు ఒక ఏనుగును చంపి దాన్ని పైకెత్తి విసిరితే అది తిరిగి భూమిని చేరలేదు. ఈ విషయాన్ని తాను నమ్మలేనని మునికి వివరిస్తాడు. అప్పుడు ఆ ముని తన తపోఃబలంతో, భీముడు చంపిన ఏనుగును కిందపడేలా చేస్తాడు. తన పూర్వికుల గాథ నిజమని జనమేజయుడు నమ్ముతాడు. తన తాతల పరాక్రమానికి ఆశ్చర్యపోతాడు.. వ్యాసుడు చెప్పిన దాని ప్రకారం ఏనుగులాంటి వస్తువును కూడా భీముడు సులభంగా గురుత్వక్షేత్ర పరిధి దాటి పైకి విసరగలడు.
ఒక వస్తువు నిర్దిష్ట వేగంతో పైకి విసిరితే అది తిరిగి
గురుత్వక్షేత్ర పరిధిని దాటి అంతరాళంలోని వెళ్లేలా విసిరిన వస్తువుకి ఉండాల్సిన కనీస వేగాన్నే పలాయన వేగం అంటారు. దీన్ని 've'తో సూచిస్తారు.
పంక్తి 24:
వాతావరణంలో [[అణువులు]] ఒక నియమితమైన సగటు వేగంతో చలిస్తాయి. పరిసరాల స్వభావం,
== కక్ష్యా వేగం, పలాయన వేగాల మధ్య సంబంధం ==
కాబట్టి పలాయనవేగం వస్తు కక్ష్యావేగం కంటే <math>\sqrt{2}</math> రెట్లు వుంటుంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇవి కూడా చూడండి==
*[[భూమి]]
*[[అణువులు]]
*[[ఉష్ణోగ్రత]]
|