ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
*జానకి కొంతకాలం సిరిసిల్లలో, రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుని దగ్గర కీర్తనలు నేర్చుకున్నది.
*ఇలా గాయనిగా పేరుగాంచిన జానకి [[ఫన్‌డాక్టర్‌ చంద్రశేఖర్]] కుమారుడువి. రామ్‌ప్రసాద్‌ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. ఆరు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 35కి మించిన అవార్డులను జానకి సొంతం చేసుకున్నారు.
 
పంక్తి 118:
# హిమనగిరీ మధుర (వరూధీనీ ప్రవరాఖ్య) - టైగర్ రాముడు - 1962 - రచన: సముద్రాల జూనియర్
 
==వ్యక్తిగత జీవితం ==
జానకి వి.రామ్‌ప్రసాద్‌ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. రామ్‌ప్రసాద్‌ 1990 లలో మరణించారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు.
==పురస్కారాలు==
{| class="infobox" style="width: 25em; text-align: center; font-size: 70%; vertical-align: middle;"
"https://te.wikipedia.org/wiki/ఎస్._జానకి" నుండి వెలికితీశారు