అంత్యేష్ఠి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: సనాతన ధర్మం ప్రకారం మనిషి యొక్క ఆఖరి యజ్ఞం అంత్యేష్ఠి సంస్కా...
(తేడా లేదు)

17:09, 12 జనవరి 2015 నాటి కూర్పు

సనాతన ధర్మం ప్రకారం మనిషి యొక్క ఆఖరి యజ్ఞం అంత్యేష్ఠి సంస్కారం. ఇష్ఠి అనగా యజ్ఞం. మనిషి చనిపొయిన తర్వాత చేసే అంత్యక్రియలను కూడా ఒక యజ్ఞంలా పరిగణిస్తుంది హిందూ ధర్మం. ఈ ప్రక్రియ ఎలా నడుస్తుందన్నది వివిధ హిందూ శాఖలు, కులాలను బట్టి ఉంటుంది. సాధారణంగా అనుసరించే పద్ధతి... చనిపోయిన మనిషి భౌతిక కాయాన్ని కాల్చి (అగ్ని సంస్కారం చేసి), ఆ అస్తికలు మరియు చితా భస్మాన్ని పవిత్ర నదులలో కలపడం.