పండితారాధ్యుల నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: తొలితరం సంపాదకులలో '''పండితారాధ్యుల నాగేశ్వరరావు''' ఎన్నదగినవ... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
తొలితరం సంపాదకులలో '''పండితారాధ్యుల నాగేశ్వరరావు''' ఎన్నదగినవాడు. ఇతడు [[గుంటూరు]] జిల్లా, [[ఇంటూరు]] గ్రామంలో [[1912]], [[మార్చి 26]]న మల్లయ్య, భైరవాంబ దంపతులకు జన్మించాడు. [[గుంటూరు]]లోని [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల]]లో విద్యాభ్యాసం చేశాడు<ref>{{cite web|last1=ముదిగొండ|first1=వీరభద్ర శాస్త్రి|title="నేడు ‘పండితారాధ్యుల’ శతజయంతి!"|url=http://aviiviannee.blogspot.in/2012/03/blog-post_6018.html|website=అవీ ఇవీ అన్నీ|accessdate=17 January 2015}}</ref>. అనంతరం పత్రికారచయితగా ప్రసిద్ధిగాంచాడు. పిఠాపురం మహారాజావారి దేశబంధు పత్రికలో కొన్నాళ్లు పనిచేసి, ఆచార్యరంగా నెలకొల్పిన వాహిని పత్రికలో 1932లో చేరాడు. 1943 నుంచి 1959 వరకూ [[ఆంధ్రపత్రిక]]లో పనిచేశాడు. 1960లో [[ఆంధ్రభూమి]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం: పత్రికాసంపాదకులు]]
[[వర్గం: 1912 జననాలు]]
[[వర్గం: 1976 మరణాలు]]
[[వర్గం: గుంటూరుజిల్లా ప్రముఖులు]]
|