గౌతమీ గ్రంథాలయం (రాజమండ్రి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
||
పంక్తి 3:
==చరిత్ర==
మొదట రెండు చిన్న గ్రంధాలయాలైన వాసురాయ, రత్నకవి కలగలిపి ఏర్పడినదే గౌతమీ గ్రంధాలయం.దీనికి గ్రంధాలయ సంఘ కార్య దర్శిఅయిన పాటూరి నాగేశ్వర రావు గారి ప్రోద్భలం వలన 1920లో వావిలాల గోపాల కృష్ణయ్య గారి సహకారంతో లైబ్రరీ ప్రాంతీయ స్థితి పొందినది. 1979 లోప్రభుత్వం దీని నిర్వహణ చేపట్టింది. చదువరులు, పుస్తక సేకరణలు,పెరుగుదలతో లైబ్రరీ రాజమండ్రి లో టౌన్హాల్ కు తరలించబడింది.
==గౌతమీ గ్రంధాలయం
* జైపూర్ [[రాజా విక్రమదేవ వర్మ]] (1869-1951) (Jaipur Raja Vikrama Deva Varma) * [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] (Chilakamarti Laksmi Narasimham) * [[భమిడిపాటి కామేశ్వరరావు]](Bhamidipati Kameswara Rao) ,[[కాశీనాధుని నాగేశ్వరరావు]] పంతులు (Kasinathuni Nageswararao), [[కట్టమంచి రామలింగారెడ్డి]] (Cattamanchi Ramalinga Reddy), [[పాతూరి నాగభూషణం]] వంటి వ్యక్తులు పోషకులుగా ప్రఖ్యాతిని కలిగి ఉన్నది. ==ఇతర విశేషాలు ==
|