వికలాంగుల హక్కుల పొరాట సమితి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆంధ్ర ప్రదేశ్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వి.హెచ్. పి. ఎస్ )...
 
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
ఆంధ్ర ప్రదేశ్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వి.హెచ్. పి. ఎస్ ) 28.08.2007 నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిర్భావించింది. ఇది ఒక గొప్ప చారిత్రాత్మక రోజుగా చెప్పవచ్చు ఎందుకుంటే తరతరాలు గా అనేక అనచివేతలకు, సామజిక వివక్షతలను ఎదురుకొంటు జీవితాలను కొనసాగిస్తున్న వారికీ రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సరైన ప్రతినిత్యం ఇవ్వడం లేదని అంతేకాక అవర్గాలకు రావల్సినంతగా సంక్షేమ వాటా కేటైంచకుండా మరుగున పట్టించే ప్రయత్నం గత ప్రభుత్వాలు చెయ్యడం జరిగింది. అలంటి సమస్యలు అదిగమించేందుకు వికలాంగులకు ప్రజాస్వామికమైన పద్ధతి లో ఒక సంఘం అవసరం అని బావించిన సామజిక ఉద్యమ నేత [[మంద కృష్ణ మాదిగ]] గారి నిర్ణయం ప్రకారం వికలాంగుల హక్కుల పోరాట సమితి (వి. హెచ్. పి. ఎస్) ని బషేర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిర్భవించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రదానంగా రాష్ట్రం లో వివిధ రూపాలలో ఉన్న వికలాంగుల సంఘాల నాయకులూ పాల్గొని వాళ్ళ సంక్షేమంకు సంభందించి తీర్మానాలు మరియు డిమాండ్స్ ప్రవేశపెట్టారు అంతేకాక ఉద్యమ నిర్మాణం పై ఏవిదమైన ఉద్యమం నిర్మించాలి ఎవరి సహాయం తీసుకోవాలి అనేదానిపై చర్చ, అందులో అప్పటికే మాదిగ దండోరా ప్రతి గ్రామం నుండి మొదలుకొని రాష్ట్ర మొత్తం వ్యాపించి ఉండటం వాళ్ళ మాదిగ దండోర మరియు దండోరా కార్యకర్తలే ఉద్యమానికి పూర్తి సైనికులుగా పని లో ముందుంటారని తీర్మానం చెయ్యటం జరిగింది. దానితో పటు వికలంగులలో ఉన్న వివిధ విభాగాల నుండి కూడా కమిటీ లలో ప్రతినిత్యం తీసుకోని ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో చాల మంది వికలాంగులు హైదరాబాద్ లో నే హాస్టల్ విద్యార్థులుగా ఉండే వాళ్ళు ప్రధాన నాయకత్వం లో ముందు వరుసలో ఉన్నారు. అంతే కాక ఇందులో మహిళా వికలాంగుల విభాగం ఏర్పాటు చెయ్యడం జరిగింది.