చలసాని ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{కాపీ హక్కులు}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = చలసాని ప్రసాదరావు
Line 38 ⟶ 37:
}}
'''చలసాని ప్రసాదరావు''' ప్రముఖ రచయిత,చిత్రకారుడు.[[కృష్ణా జిల్లా]] [[మొవ్వ]] మండలం [[భట్ల పెనుమర్రు ]] గ్రామంలో[[అక్టోబరు 27]] [[1939]] న ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించాడు. 1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చదువుకున్నాడు. చిన్నతనంలో ఇతన్ని టైఫాయిడ్ వేధించింది. దాంతో వినికిడి కోల్పోయాడు. ఆ సమయంలో ఇతడి మామ వెల్లంకి సుగుణభూషణరావు పుస్తకపఠనంపై ఆసక్తి
[[జూన్ 12]] [[2002]]న వరంగల్లు జిల్లాలో మరణించాడు.ఈనాడు దినపత్రికలో వారం వారం వెయ్యికి పైగా '''కబుర్లు''' చెప్పాడు.
==రచనలు==
* రవి కథ (రవీంద్రనాథ్ టాగూర్ ఆత్మకథ)
* కాకతీయ శిల్పకళా వైభవం
*ఆధునిక చిత్రకళ▼
*
* కథలూ కాకరకాయలు
* మాస్టర్ పీచు
* రసన
* మార్పు (చైనా కథల అనువాదం)
* నిజాలు (మార్క్సిస్టు సిద్ధాంతవేత్తల గురించి)
* రాజులబూజు (అనువాద కథల సంపుటి)
* ఆరడుగులనేల (అనువాద కథల సంపుటి)
* రక్తాక్షరాలు (జూలియస్ పుజిక్ రచన అనువాదం)
* ఇలా మిగిలాం
* శత్రువు (కథల సంపుటి)
* జాగ్తేరహో (ఎంపిక చేసిన 'కబుర్లు')
==కబుర్లు==
[[ఈనాడు]] పత్రికలో చలసాని ప్రసాదరావు '''కబుర్లు''' అనే శీర్షికని వెయ్యివారాలకు పైగా నిర్వహించాడు. ఆ శీర్షిక జిగి, బిగి తగ్గకుండా చూశాడు. ఈ శీర్షిక గురించి ఆయన మాటల్లోనే ”కబుర్లు రచయితగా నా లక్ష్యం పాఠకుల్ని కాసేపు నవ్వించే హస్యగాడుగా ఉండిపోవడం కాదు. ఒక అంశం గురించి నేను ఫీలయినదాన్ని నా పాఠకులు కూడా ఫీలయ్యేలా నా రచన కొనసాగాలనేది నా లక్ష్యం. అందుకే కబుర్లలో హాస్యం పాలుకంటేవ్యంగ్యం పాలు ఎక్కువ” నిజానికి కబుర్లు శీర్షికని [[వసుధ]] అనే మాసపత్రికలో 1971లో ప్రారంభించాడు. ఆ తర్వాత [[జ్యోతి]] అనే మరో మాసపత్రికలో కొనసాగింది. చివరికి 1982 అక్టోబరు 22న [[ఈనాడు]] దినపత్రికలో వాటికి శాశ్వత చిరునామా కల్పించారు. నిరాఘాటంగా తన జీవితాంతం [[ఈనాడు]]లోనే కబుర్లాడాడు.
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
Line 51 ⟶ 64:
[[వర్గం:చిత్రకారులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు సంపాదకులు]]
|