నాథూరామ్ గాడ్సే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==గాంధీ హత్య==
భారత్-పాకిస్తాన్ విభజనని గాడ్సే వ్యతిరేకింఛారు. ఆ సమయంలో గాంధీ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే [[నారాయణ్ ఆప్తే]], []], [[గోపాల్ గాడ్సే]] మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు. గాడ్సేని హర్యాణాలోని అంబాలా జైలులో ఉరి తీశారు. స్వతంత్ర భారతదేశం లో ఉరితీయబడిన మొదటి వ్యక్తి గాడ్సే.
 
గాంది పుట్టిన దేశం లో గాడ్సే కూడ పుట్టాడు... మరి గాంది జివీతం చదవడం ఎంత ముఖ్యమో గాడ్సే జీవిత చరిత్ర చదవడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం...
 
స్వాతంత్ర్యం వచ్చాక గాంది బతికితే 10 సంవత్సరాలు కావచ్చు..
 
కాని గాడ్సే త్యాగం చేసిన జీవితకాలం సుమారుగా 50 సంవత్సరాలు... మరి ఎవడైతే ఈ యింత జేవితాన్ని దేశం కోసం త్యాగం చేయగలడు...??
 
గాడ్సే గాంధి ని చంపాలనుకునేదానికి RSS వ్యతిరేఖం అనితేలిసి తానే సంఘ కార్యక్రమాల నుంచి తప్పుకున్నాడు....
 
గాడ్సే లో దేశభక్తి, త్యాగం, ప్రేమ నేర్పింది RSS భావజాలమే అయినప్పటికీ తాను తీసుకున్న నిర్ణయానికి దానితో దూరంగా ఉండటమే మేలని RSS కు దూరం అయ్యాడు...
 
గాంధీజీ బతికి ఉంటె కాశ్మీర్ ను పాకిస్తాన్ కు ధారాదత్తం చేసే యోచనలో మన ప్రధాని నెహ్రు మరియు పాకిస్తాన్ ప్రధాని జిన్నా కుట్ర పన్నుతున్నారని దీనికి గాంధీజీ మద్దతు దొరికితే యిచ్చే ఆలోచనలో ఉన్నారు...
 
అఖండ భారతాన్ని చీల్చడం యిష్టం లేని గాడ్సే దానిని ఎలాగైనా భగ్నం చేయాలని దీనికి గాంధీజీ ని హత్యా చేయడమే ఉత్తమ నిర్నయంగా బావించి ప్రణాళిక రూపొందించాడు....
 
గాడ్సే కుటుంబానికి గాడ్సేనే ఆధారం కాని ఆయనకు దేశ భావిషత్తు ముందు తన కుటుంబ సమస్య చిన్నగా కనిపించింది.. దేశం కోసం మరో త్యాగానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్దం అయ్యాడు.. మరి గాంధీజీ ని చంపిన తర్వాత పారిపోవాలని చూడలేదు.. గాంధీ ని చనిపోగానే ఎక్కువగా రోదించింది.. గాడ్సే నే.... గాడ్సే త్యాగం మరువరానిది... ఒక వీరుడిలా తన ప్రాణాల్ని భారత మాత కోసం బలియిచ్చిన త్యాగమూర్తి...
 
==ఇతర లింకులు==
"https://te.wikipedia.org/wiki/నాథూరామ్_గాడ్సే" నుండి వెలికితీశారు