చాగంటి సోమయాజులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''చాగంటి సోమయాజులు''' ( 1915, జనవరి 15 - 1994 జనవరి 1) ప్రముఖ తెలుగు రచయిత. ''చాసో'' గా అందరికీ సుపరిచితులు. ఈయన మొట్ట మొదటి రచన ''చిన్నాజీ'' 1942లో ''భారతి'' అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసే కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, ధ్నస్వామ్య వ్యవస్థ వీరి రచనలోప్రధానంగా ఉన్నాయి. ఈయన రాసిన చాలా కథలు [[హింది]], [[రష్యన్]], [[కన్నడ]], [[మరాఠి]], [[మలయాళ|మలయాళ భాష]], [[ఉర్దూ]] భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలు గా పుస్తక రూపం లో చాసో కథా సంకలనం వెలువడింది. ఆయన 70వ జన్మదిన సందర్భంగా కొద్ది మంది ముఖ్యమైన రచయతల కథలు సంకలనం చేశాడు.
 
ఈయన స్నేహితులైన [[శ్రీ శ్రీ]],[[ శ్రీరంగం నారాయణ బాబు]], ఆచార్య [[రోణంకి అప్పలస్వామి]] వంటి వారిని ఎంతో ప్రభావితం చేశారు.
"https://te.wikipedia.org/wiki/చాగంటి_సోమయాజులు" నుండి వెలికితీశారు