కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

Minor edit
చి clean up, replaced: శతాబ్ధ → శతాబ్ద (11) using AWB
పంక్తి 18:
}}
 
'''కోల్కతా''' ({{lang-bn|কলকাতা}}) [[భారత దేశము]]లోని [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్ర రాజధాని. ఇది తూర్పు భారత దేశములోని [[హుగ్లీ నది]] తూర్పు తీరముపై ఉన్నది. 2011 జనాభాగణాంకాలను అనుసరించి ఈ నగర జనాభా ప్రధాన నగరము 50 లక్షల జనాభా కలిగిఉన్నది కానీ చుట్టుపక్కల మహానగర పరిసర ప్రాంతాలను కలుపుకొని 1.4 కోట్ల జనాభా కలదు. భారతీయ ప్రధాన నగరాలలో ఈ నగర జనసాంద్రత మూడవ స్థానంలో ఉంది. 2008 గణాంకాలను అనుసరించి ఈ నగరం కుటీర పరిశ్రమల ద్వారా పొందుతున్న ఆదాయం దక్షిణఆసియా దేశాలలో మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో ముంబయ్ ఢిల్లీ నగరాలు ఉన్నాయి. భారతీయ రాష్ట్రాలలో ఒకటి అయిన పశ్చిమ బెంగాలు రాజధాని కోల్‌కత. హుగ్లీ నది తూర్పుతీరంలో ఉన్న ఈ నగరం తూర్పుభారతదేశానికి సాంస్కృతిక, వాణిజ్య మరియు విద్యా కేంద్రంగా విలసిల్లుతుంది. భారతీయ రేవుపట్టణాలలో ఇది పురాతనమైనది అలాగే అధికంగా ఆదాయాన్ని అందిస్తున్న రేవులలో ఇది ప్రధానమైనది. అభివృద్ధి చెందుతున్న దేశంలోని అభివృద్ధి చేందుతున్న నగరంగా కోల్‌కత నగరం గుర్తించతగినంతగా శివారుప్రాంతం లోని జనాభా పెరుగుదల, వాహన రద్దీ, పేదరికం, అధిక జనసాంద్రత మరియు ఇతర చట్టపరమైన సాంఘిక ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నది.
 
17వ శతాబ్ధపుశతాబ్దపు చివరి సమయంలో మొగల్ సామ్రాజ్య బెంగాల్ రాజ్యప్రతినిధి పాలనలో ప్రస్తుత కోల్ కత ప్రదేశంలో ఉన్న మూడు గ్రామాలు ఉండేవి. 1690లో బెంగాల్ నవాబు ఈస్టిండియా కంపనీకి వ్యాపార అనుమతి ఇచ్చిన తరువాత కంపనీ ఈ ప్రదేశాన్ని
బలమైన రేవుపట్టణంగా అభివృద్ధి పరచింది. 1756లో కొల్ కత నగరం నవాబు సిరాజ్ ఉద్ దులాహ్ చేత ఆక్రమించబడింది. తరువాతి సంవత్సరమే ఈస్టిండియా కంపనీ ఈ నగరాన్ని తిరిగి స్వాధీనపరచుకుని 1772 నాటికి పుర్తి సామ్రాజ్యాధిపత్యం కూడా సాధించింది. మొదట ఈస్టిండియా కంపనీ తరువాత బ్రిటిష్ సామ్రాజ్యపాలనలో కొల్ కత 1911 వరకు భారతదేశ రాజధానిగా ఉంటూ వచ్చింది. ఈ నగర భౌగోళిక పరమైన అసౌకర్యాలు, బెంగాలులో సమైగ్ర స్వతంత్ర ఉద్యమం తీవ్రరూపందాల్చడం వంటి పరిణామాల కారణంగా రాజధాని కొత్త ఢిల్లీకి బదిలీ చేయబడింది. ఈ నగరం స్వాతంత్రోద్యమంలో కేంద్రస్థానం అయింది. ఆ సమయంలో ఈ నగరం ఉద్రక్త రాజకీయాలలో ఉంటూ వచ్చింది. 1947 స్వతంత్రం వచ్చిన తరువాత ఆధునిక భారతదేశంలో కొల్ కత విద్య, వితజ్ఞానం, సంస్కృతి మరియు రాజకీయలలో పలు దశాబ్ధాల కాలం ఈ నగరం ప్రధానకేంద్రంగా అభివృద్ధి చెందింది.
2000 నుండి ఈ నగరం వేగవంతంగా ఆర్ధిక ప్రగతిని సాధించింది.
 
భారతదేశంలో 19-20 శతాబ్ధాలశతాబ్దాల మధ్యకాలంలో బెంగాల్ శిల్పశైలి మరియు మతవిశ్వాసం సంప్రదాయకంగా విభిన్నమైన సంస్కృతికి బెంగాల్ కేంద్రస్థానం అయింది. కోల్ కతలో ప్రాంతీయ సంప్రదాయరీతులను నాటకాలు, కళ, చలనచిత్రాలు మరియు సాహిత్యం రూపాలలో ప్రదర్శించే ఏర్పాట్లు జరగడం వలన అత్యధికమైన అభిమానులను సంపాదించుకుంది. భారతదేశంలో నోబుల్ బహుమతి అందుకున్న వారిలో పలువురు కొల్ కతలో జన్మించిన వారే. వీరు కళారంగంలోనూ, విజ్ఞానరంగంలోనూ మరియు ఇతర
రంగాలలోనూ నోబుల్ బహుమతి అందుకున్నారు. కొల్ కత నగరంలో తయారు చేయబడుతున్న చలనచిత్రాలకు జాతీయస్థాయి గుర్తింపు ఉంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అకాడమీ ఆప్ ఫైన్ ఆర్ట్స్, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, క్రికెట్ గ్రౌండ్స్ వంటివి కెల్ కతలో ఉన్నాయి. మిగిలిన భారతీయ నగరాలకంటే ప్రత్యేకంగా కెల్ కత ఫుట్ బాల్ సంబంధిత క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంది.
 
పంక్తి 35:
 
1712 లో బ్రిటిష్ ప్రభుత్వం హుగ్లీ నది తూర్పుతీరంలో ఫోర్ట్ విలియం నిర్మాణాన్ని పూర్తి చేసింది. 1756లో ఫ్రెంచ్ సైన్యాలతో నిరంతర కొట్లాటల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం తమ కోటలను బలోపేతం చేయడం ఆరంభించారు. బెంగాల్ నవాబు సూరజ్ ఉద్ దులాహ్ సానిక చర్యకు ఆదేశించాడు. నవాబు హెచ్చరిక నిర్లక్ష్యపరచబడింది. బెంగాల్ నవాబు ఫోర్ట్ విలియంను స్వాధీనపరచుకుని
కొల్ కత బ్లాక్ హోల్ వద్ద భీకరమైన బ్రిటిష్ యుద్ధఖైదీల హత్యలను ప్రోత్సహించాడు. తరువతి సంవత్సరం రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో నగరం బ్రిటిష్ సైనికుల వశమైంది. కొల్ కతాను ప్రెసిడెన్సీ నగరంగా ప్రకటించారు. 1772లో ఈస్టిండియా కంపనీ స్వాధీనంలోని ప్రదేశాలకు కలకత్తాను రాజధానిని చేయబడింది. 1864 ప్రారంభంలో సిమ్లా వేసవికాల నిర్వహణా నగరంగా చేయబడింది. 19వ శతాబ్ధపుశతాబ్దపు ప్రారంభంలో నగరాన్ని చుట్టి ఉన్న చిత్తడి నేలలు ఎండిపోయాయి. ప్రభుత్వ ప్రదేశం హుగ్లీనదీతీరం వెంట నిర్మించబడి ఉన్నాయి. 1797 మరియు 1805 గవర్నర్ జనరల్ గా ఉన్న రిచర్డ్ వెలస్లీ ఈ నగరం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి గట్టి కృషి చేసాడు. 18 శతాబ్ధపుశతాబ్దపు చివరి నుండి 19వ శతాబ్ధంశతాబ్దం అంతా ఈ నగరం ఈస్టిండియా కంపనీ
ఓపీయం వాణిజ్యానికి ఈ నగరం కేంద్రంగా ఉన్నది.
 
1850 నాటికి కొల్ కత నగరంలో ప్రధానంగా రెండు ప్రంతాలుగా అభివృద్ధి చెందాయి. ఒకటి వైట్ టౌన్ (శ్వేతనగరం) రెండవది బ్లాక్ టౌన్ (నల్లవారి నగరం). చైరంగీని కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ ప్రజలు న్వాసాలు అభివృద్ధి చేసుకున్నారు. ఉత్తర కొల్ కతలో భారతీయులు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 1850 నాటికి నగరం శీఘ్రగతిలో పారిశ్రామిక అభివృద్ధి సాధించింది. ప్రత్యేకంగా
వస్త్ర తయారీ మరియు జనుము తయారీలో గుర్తించతగినంత ప్రగతి సాధించింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రాత్సాహం కలిగించిన కారణంగా నగరాభివృద్ధి నిర్మాణాల మీద పెట్టుబడులు అధికం చేయసాగారు. ప్రత్యేకంగా టెలిగ్రాఫ్ కనెక్షన్లు, హౌరా రైల్వే స్టేషన్ నిర్మాణం కొనసాగింది. బ్రిటిష్ మరియు భారతీయుల కలయిక కారణంగా కొత్తగా భారతీయుల ఉన్నత కుటుంబాలలో బాబు తరగతి సంస్కారం తలెత్తింది. వీరిలో ప్రత్యేకంగా అధికారులు, ఉన్నత వృత్తిలో ఉన్న వారు, వార్తా పత్రికలు చదివే వారు మరియు ఆంగ్లేయులను అనుకరించే వారు ఉండావారు. సాధారణంగా వీరంతా కులీనులైన హిందూకుటుంబాలకు చెందినవారే. 19వ శతాబ్ధంశతాబ్దం నాటికి నగరంలో ఆడంబరమైన నిర్మాణశైలి తలెత్తింది. 1883లో కొల్ కత ఇండియన్ నేషనల్ అసోసేషన్ నేషనల్ కాన్ఫరెన్స్ కు ఆతిధ్యం ఇచ్చింది. ఇది అంగీకరించబడిన మొదటి భారతీయ సంస్థ. క్రమంగా కొల్ కత స్వాతంత్ర్యోద్యమ తిరుగుబాటుదార్ల సంస్థకు కేంద్రబిందువుగా మారింది. 1905 నాటికి మతపరమైన కదలికలు ప్రజలలో విస్తరించి స్వదేశీ ఉద్యమం రుపుదిద్దుకుని బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడానికి దారితీసింది. తూర్పు తీరాలలో చెలరేగిన ఈ ఉద్యమాల వలన కలిగిన నిర్వహణా అసౌకర్యం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం తమ రాజధానిని 1911లో కలకత్తా నుండి కొత్త ఢిల్లీకి బదిలీ చేయబడింది.
 
రెండవ ప్రపంచయుద్ధం సమయంలో 1942 మరియు 1944 మధ్య కాలంలో నగరంలోని రేవు మీద అనేకసార్లు జపాన్ సైన్యాలు పలుమార్లు బాంబులు వేసారు. ఈ యుద్ధ పలితంగా సైన్యం, నిర్వహణ మరియు జాతీయ సంభవాల కారణంగా 1943 లో తలెత్తిన కరువు కారణంగా లక్షలాది ప్రజలు ఆకలి మరణానికి గురి అయ్యారు. 1946లో ప్రత్యేక ముస్లిం రాష్ట్ర ఏర్పుటు కోరుతు తలెత్తిన ఉద్యమం మతపరమైన కలహాలకు దారితీసాయి. ఈ కలహాల కారణంగా 4,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిం హిందూ దేశాల వారిగా విభజన తరువాత తలెత్తిన మరి కొన్ని సంఘర్షణలు అనేక ముస్లింలు తూర్పుపాకిస్థాన్ కు తరలి వెళ్ళారు. అలాగే వందలాది హిందువులు నగరానికి తరలి వచ్చారు.
పంక్తి 50:
== నగర నిర్మాణం ==
కొల్ కత మహా నగర వైశాల్యం 1,886.67 చదరపు కిలోమీటర్లు. 2011లో గణాంకాలను అనుసరించి కొల్ కత మునిసిపల్ కార్పొరేషన్ తో కలిసి మూడు మునిసిపల్ కార్పొరేషన్ లు, 39 ప్రాంతీయ మునిసిపలిటీలు, 24 పంచాయితీ సమితులు ఉన్నాయి. కొలో కత నగరం 185 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కోల్ కత మునిసిపల్ న్యాయవ్వవస్థ ఆథీనంలో ఉంది. ఈ నగరం హుగ్లీ నదికి తూర్పు పడమరగా నగస్తరించి ఉంది. అలాగా ఉత్తర దక్షిణాలుగా కొల్ కత మూడు భాగాలుగా విస్తరించబడి ఉంది.
ఉత్తర కొల్ కత, మధ్య కొల్ కత, దక్షిణ కొల్ కత గా విభజింపబడి ఉంది.
 
ఉత్తర కొల్ కత లోని పురాతన నగరం. ఇక్కడ 19వ శతాబ్ధపుశతాబ్దపు నిర్మాణశైలి ఇరుకైన వీధులు ఉంటాయి. పురాతన నగరంలో శ్యాంబజార్, షోభాబజార్, చిత్ పుర్, కోసీపోర్, బారానగర్, సిన్తీ మరియు డమ్ డమ్ ప్రాంతాలు ఉన్నాయి. మధ్య కోల్ కత వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. మధ్య కోల్ కతలో బి.బి.డి బాఘ్ ఇది పూర్వం డాల్ హౌస్ స్క్వేర్ అని పిలువబడుతుండేది దీనికి తూర్పున ఎస్ప్లాండే పడమరలో స్ట్రాండ్ రోడ్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ సచివాలయం, జనరల్ పోస్ట్ ఆఫీస్, రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా, హైకోర్ట్ , లాల్ బజార్ పోలిస్ హెడ్ క్వార్టర్స మరియు పలు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి. మరొక వ్పార కూడలి పార్క్ స్ట్రీట్. ఇందులో జవహర్ లాల్ రోడ్డు, కామేక్ స్ట్రీట్, వుడ్ స్ట్రీట్, లండన్ స్ట్రీట్, షేక్స్ఫియర్ సరానీ మరియు ఎ.జె.సి బోస్ రోడ్ ఉన్నాయి. కోల్ కత కేంద్ర స్థానంలో ఉన్న మైదాన్ అనే విశాలమైన బహిరంగ ప్రదేశాన్ని కోల్ కత ఊపిరి తిత్తులుగా అభివర్ణాస్తారు. ఇక్కడ క్రీడలు మరాయు బహిరంగ సభలు జరుగుతుంటాయి. మైదాన్ చివరగా దక్షిణంలో విక్టోరియా మెమోరియల్ మరియు కోల్ కత రేస్ కోర్స్ ఉన్నాయి. హుగ్లీ నదీ తీరంలో ఉన్న ఇతర ఉద్యానవనాలలో బిధానగర్ లో ఉన్న సెంట్రల్ పార్క్, స్ట్రాండ్ రోడ్డులో ఉన్న మిలేనియం పార్క్ ప్రధానమైనవి.
 
1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత దక్షిణ కోల్ కత అభివృద్ధి చెందింది. ఇక్కడ పైతరగతి ప్రజల నివాసాలు అధికంగా ఉన్నాయి. ఇందులో బాలీగంజ్, అలిపోర్, న్యూ అలిపోర్, లాన్స్ డౌన్, భవానీపూరు, టాలీ గంజ్, జాధ్ పూరు పార్క్, లేక్ గార్డెన్స్, గోల్ఫ్ గ్రీన్, జాదవ్ పూర్ మరియు కసాబా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. నైరుతి నుండి ఆగ్నేయం వరకు గార్డెన్ రీచ్, బెహాలా, థాకూర్ పుకూర్, ఖుద్ ఘాట్, రాణికుతి, బాన్స్ ద్రోణి, బఘజతిన్ మరియు రారియా ప్రాంతాలు ఉన్నాయి. కోల్ కత మహానగరంలో వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయబడిన రెండు టౌన్ షిప్స్ బిదానగర్ తూర్పున ఉన్నాయి. 2000లో బిదానగర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు టెలీకమ్యూనికేషన్ కంపెనీల కారణంగా బాగా అభివృద్ధి చెందింది. బిదానగర్ మరియు న్యూటౌన్ కోల్ కత కార్పొరేషన్ సరిహద్దులకు వెలుపల తమ స్వంత మునిసిపాలిటీలుగా ఉన్నాయి. ఫోర్ట్ విలియం నగరానికి పశ్చిమ తీరంలో ఉన్నాయి. భారతీయ తూర్పుతీర సైనిక ప్రధాన కార్యాలయం మరియు నివాసాలు ఉన్నాయి. ఇవి సైనిక న్యాయస్థాన ఆధీనంలో ఉన్నాయి.
పంక్తి 64:
శ్వాససంబంధిత వ్యాధులు అధికమైయ్యాయి. ఊపిరి తిత్తుల కేన్సర్ కూడా దీనిలో ఒకటి.
== ఆర్ధిక రంగం ==
తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలో కోల్‌కత ప్రముఖ వాణిజ్య మరియు ఆర్ధిక కేంద్రంగా విలసిల్లుతుంది. అలాగే కోల్‌కత స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన స్థావరంగా ఉన్నది. కోల్‌కత హార్బర్ వాణిజ్య మరియు సైనిక ప్రయోజనాలకు హపయోగపడుతుంగి. అలాగే తూర్పు భారతదేశంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ఒకేఒక నగరం కోల్‌కత. ఒకప్పుడు భారతదేశంలో ప్రధాన నగరంగా అగ్రస్థానంలో ఉన్న కోల్‌కత తరువాత కాలంలో కొన్ని దశాబ్ధాల ఆర్ధిక పతనం చవిచూసింది. భారతదేశ స్వాతంత్రం తరువాత కూడా భారీ జనసాంద్రత మరియు వాణిజ్య సంఘాల తీవ్రవాదం కారణంగా ఇది కొనసాగింది. వామపక్షాల పక్కబలంతో నడుపబడుతున్న సమ్మెలు ఇందుకు ఒక కారణం. 1960 నుండి 1990 చివరి వరకు పలు పరిశ్రమలు ఇక్కడ మూసివేసి ఇతర ప్రాంతాలకు వాణిజ్యం తరలి వెళ్ళింది. పెట్టుబడులు మరియు వనరులు కొరత కారణంగా తలెత్తిన ఆర్ధిక పరమైన వత్తిడి నగరానికి అవాంఛితమైన " మరణిస్తున్న నగరం " పేరును తూసుకు వచ్చింది. 1990లో భారతదేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రేశపెట్టిన తరువాత నగర ఆర్ధిక రంగంలో తిరిగి అభివృద్ధి మొదలైంది.
 
కోల్‌కత నగరం లోని 40% శ్రామిక శక్తిని దారి పక్కన ఉండే వ్యాపారుల వంటి చిన్న తరహా వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. 2005లో వీరి వలన 8,772 కోట్ల వ్యాపారం జరుగింది. 2001న దాదాపు 0.81% శ్రామిక శక్తిని వ్యవసాయ, ఆటవిక, గనులలో వాడుకున్నాయి. 15.49% శ్రామిక శక్తిని పారిశ్రామిక మరియు ఉత్పత్తి రంగాలు వాడుకున్నాయి.
పంక్తి 71:
ప్రభుత్వం చేత నడుపబడుతున్న అలాగే ప్రైవేట్ యాజమాన్యం చేత నడుపబడుతున్న అనేక బృహత్తర వాణిజ్య సంస్థలకు కోల్‌కత నగరం పుట్టినిల్లు. స్టీల్, హెవీ ఇంజనీరింగ్, గనులు, ఖనిజాలు, సిమెంట్, ఔషధాలు, ఆహార తయారీలు, వ్వవసాయం, వగద్యుత్ పరికరాలు, వస్త్రాలు మరియు జనుము వంటివి వీటిలో ప్రధానమైనవి. ఐటిసి లిమిటెడ్, కోయల్ ఇండియా లిమిటెడ్ మరియు బ్రిటానియా పరిశ్రమలు వాటిలో ప్రధమ శ్రేణిలో ఉన్నాయి. వాటి ప్రధాన కార్యాలయాలు నగరంలోనే ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులైన అలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంక్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయాలు కూడా నగరంలో ఉన్నాయి. '''భవిష్యత్ దర్శన్''' పేరుతో దత్తు తీసుకున్న ప్రభుత్వ విధానం కారణంగా భారత్ చైనా సర్ హద్దులలో తెరవబడిన సిక్కిమ్స్ నాధూ లా మౌంటెన్ పాస్ ద్వైపాక్షిక అంతర్జాతీయ వాణిజ్యం అనుకూలించడమే కాక అలాగే దక్షిణాసియా దేశాలు భారతీయ వ్యాపార రంగ ప్రవేశానికి కుతుహలం ప్రదర్శించడం కోల్‌కత నగరానికి ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి.
== జనాభా వివరణ ==
2011లోని జాతీయ గణాంకాలను అనుసరించి కోల్‌కత వైశాల్యం 185 చదరపు కిలోమీటర్లు. కోల్‌కత జనసంఖ్య 4,486,679. జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 24,252. గత శతాబ్ధశతాబ్ద (2001–11) జనసాంద్రత కంటే ఇది 1.88% తక్కువ. ప్రతి స్రీ పురుష నిష్పత్తి 899:1000 . పశ్చిమబెంగాల్ వెలుపలి ప్రాంతాల నుండి పురుషులు పనుల కొరకు వరదలా తరలి రావడమే ఇందుకు కారణం. ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ మరియు ఒరిస్సా నుండి వస్తుంటారు. వీరంతా కుటుంబాలను వదిలి వస్తుటారు. కోల్‌కత నగర అక్షరాశ్యత 87.14%. అఖిల భారత అక్షరాశ్యత అయిన 74% కంటే ఇది అధికం. ఇది జాతీయ సరాసరి కంటే తక్కువ. 2011లో మహానగర జనాభా 14,112,536.
 
కోల్‌కత నగర అత్యధిక జనాభా బెంగాలీయులే. అల్పసంఖ్యాకులలో అధికులు మార్వారీలు, బీహారీలు. కోల్‌కత నగర అత్యల్ప జనాభాలో చైనీయులు, తమిలియన్లు, నేపాలీయులు, ఒరియాయీలు, కొంకణీయులు, మళయాయీలు, ఆంధ్రులు, అస్సామీయులు, గుజరాతీయులు, ఆంగ్లో ఇండియన్లు, ఆర్మేనియన్లు, గ్రీకులు, టిబెటియన్లు, మహారాష్టరీయులు, పంజాబీలు మరియు పర్షియన్లు ఉన్నారు. ఆర్మేనియన్లు, గ్రీకులు, జ్యూలు మరియు విదేశీ పూర్వీకంగా కలిగిన సమూహాలు 20వ శతాబ్ధంశతాబ్దం నుండి క్షీణిస్తున్నాయి. 1948లో ఇజ్రేల్ స్థాపన జరిగిన తరువాత జ్యూయిష్ ప్రజలు కోల్‌కత నుండి తరలి వెళ్ళారు. ఒకప్పుడు 20,000 చైనీయులు ఉండే కోల్‌కతలో చైనాటౌన్ లో ప్రస్థుతం 2,000 క్షీణిండింది. చైనీయులు చర్మశుద్ధి కర్మాగారంలో పనిచేసి చైనీస్ రెస్టారెంటులకు భోజనాలకు వెళుతుంటారు.
 
కోల్‌కత నగరంలో బెంగాలీ భాష మిగిలిన భాషలలో ఆధిఖ్యత కలిగి ఉంది. వైట్ కాలర్ ఉద్యోగులు ఒకప్పుడు ఆంగ్ల భాష మాట్లాడే వారు. చెప్పుకోతగినంత జనాభా హిందీ మరియు ఉర్దూ మాట్లాడుతుంటారు. 2001 జనాంకాలను అనుసరించి 77.68% హిందువులు, 20.27% ముస్లిములు, 0.88% క్రైస్తవులు మరియు 0.46% జైనులు ఉన్నారు. మిగిలిన వారిలో సిక్కులు, బౌద్ధులు మరియు ఇతర మతాల వారు ఉన్నారు. 0.19% జనాభా ఏమతానికి చెందని వారు.
 
2003 గణాంకాలను అనుసరించి నగరంలోని మూడవ వంతు జనాభా 3,500 నమోదు చేయబడని ఆక్రమిత భూములలో నివసిస్తున్నారు. 2,011 మురికివాడలు నమోదు చేయబడ్డాయి. సాధికార మురికి వాడలకు పురపాలక వ్యవస్థ త్రాగు నీరు, మరుగుదొడ్లు, చెత్తలు తొలగించడం వంటి అత్యావశ్యక సేవలను అందిస్తుంది. ఈ మురికి వాడలను బస్తీల పేరుతో రెండు విభాగాలుగా విభజింప బడ్డాయి. ఇందులో యజమానుల నుడి దీర్గకాలిక బాడుగ ఆధారితమైనది ఒక రకం. రెండవది ప్రస్థుత బంగ్లాదేశ్ శరణార్ధులకు భారత ప్రభుత్వం చేత ఇవ్వబడిన ఒప్పంద కాలనీలు. ఇవి కాక పురపాలక వ్యవస్థ త్రాగు నీరు, మరుగుదొడ్లు, చెత్తలు తొలగించడం వంటి అత్యావశ్యక సేవలను ఆక్రమిత మురికి వాడలు. ఇవి లగరంలో ఉపాధి వెతుక్కుటూ వచ్చి నివసిస్తున్న నమోదు చేయబడని కాలువల వెంట, రహదారుల వెంట, రైల్వే లైన్ వెంట ఆక్రమిత భూములలో వెలసిన మురికి వాడలు. 2005 గణాంకాలను అనుసరించి జాతీయ కుటుంబ ఆరోగ్యసంస్థ సర్వే కోల్‌కత నగరంలో 14% కుటుంబాలు పేదవారని, 33% ప్రజలు మురికి వాడలలో నివసిస్తున్నారని తెలియజేసింది. అపలాగే ఈ నివేదిక నాలుగవ వంతు నగర ప్రజల కంటే మురికి వాడల ప్రజలు ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉన్నారని తెలియజేసింది. మదర్ థెరసా కోల్‌కత నగరంలో మిషనరీల ఆర్ధిక సాయంతో సేవా సంస్థ స్థాపించి అనాథలను ఆదరించి నోబుల్ బహుమతి అందుకున్నది.
పంక్తి 81:
===ప్రభుత్వనిర్వహణ ===
కోల్‌కత పలు ప్రభుత్వ ప్రతినిధుల చేత నిర్వహించబడింది. ది కోల్‌కత ముంసిపల్ కార్పొరేషన్ (కె ఎం సి) నగరంలోని 15 శివార్లలోని ప్రజోపయోగనిర్మాణాల పర్యవేక్షణ మరియు నిర్వహణా బాధ్యతలను నిర్వహిస్తుంది. కె ఎం సి కొరకు ప్రతి వార్డ్ ఒక కౌంసిలర్ ను ఎన్నుకుంటుంది. ఒక్కో శివారుకు ఒక్కో వార్డు నుండి ప్రతినిధులుగా ఎన్నుకోబడిన కౌంసిలర్ల కమిటీని కలిగి ఉంటుంది. శివారు కమిటీలు సలహా సంప్రదింపులతో కార్పొరేషన్ నగరంలోని రహదార్ల ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలు, ఆసుపత్రులు ముంసిపల్ వ్యాపార కేంద్రాలు నిర్వహణ ప్రణాళికా బద్దంగా చేస్తుంది. మేయర్-ఇన్-కౌంసిల్ మేయర్, సహ మేయర్ మరియు కె ఎం సి చేత ఎన్నుకొనబడిన 10 మంది నాయకత్వంలో మేయర్-ఇన్-కౌంసిల్ ద్వారా ఆదేశాలను జారీ చేస్తూ నగర పాలనా నిర్వహణ చేస్తుంటారు.
కె ఎం సి త్రాగునీటి సరఫరా, మురుగునీటిని వెలుపలకు పంపడం, పరిసరాల పరిశుభ్రత, ఘనరూప చెత్తను తొలగించడం, వీధిదీపాలు మరియు నిర్మాణాలను క్రమబద్ధీకరణ చేయడం వంటివి నిర్వహిస్తుంది. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన కోల్‌కత ఫోర్ట్ ట్రస్ట్ నగరంలోని నదీ రేవును నిర్వహిస్తుంది. 2012 నుండి కె ఎం సి ని త్రినాముల్ కాంగ్రెస్ నిర్వహిస్తుంది. కోల్‌కత షరీఫ్ నగరంలోని ఉత్సవాలు మరియు సమావేశాల నిర్వహిస్తుంది.
 
కోల్‌కత పాలనా సంస్థలు చట్టపరిమితికి లోబడిన ప్రదేశాలను కలిగి ఉంటాయి. అవి కొలకత్తా జిల్లా, కొలకత్తా పోలీస్ ఏరియా మరియు కోల్‌కత మునిసిపల్ ఏరియా లేక '' కోల్‌కత నగరం '' మరియు కోల్‌కత నగరం తో చేరిన సమైక్య కోల్‌కత మహానగర ఏరియా. కోల్‌కత
పంక్తి 120:
 
2010 నాటికి కోల్‌కత శివారు ప్రాంతాలతో కలిపి కోల్‌కత నగరంలో రాష్ట్రప్రభుత్వంతో నడుపబడుతున్న 14 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
ప్రతి ఒక్క కళాశాల ఏదో ఒక విశ్వవిద్యాలయం లేక కోల్‌కత లేక దేశంలోని సంస్థలతో అనుసంధానించబడి ఉంటుంది. దక్షిణాసియాలో అతి పురాతనమైన కోల్‌కత విశ్వవిద్యాలయం 1857 లో స్థాపించబడింది. హౌరాలో ఉన్న '''బెంగాల్ ఇంజనీరింగ్ అండ్ సైంస్ యూనివర్సిటీ''' దేశంలో ప్రఖ్యాతి చెందిన రెండవ ఇంజనీరింగ్ సంస్థగా గుర్తింపు పొందింది. ఆర్ట్స్, సైంస్ మరియు ఇంజనీరింగ్ విద్యలకు జాదవ్‍పూర్ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది. జోకా వద్ద 1961లో స్థాపించబడిన '''ది ఇండియన్ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్ మేనేజ్మెంట్ కోల్‌కత''' భారతదేశంలో మొదటి మేనేజ్మెంట్ విద్యా సంస్థగా పేరు పొందింది. '''ది వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైంస్''' భాతరదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఏకైక న్యాయవిద్యా సంస్థగా పేరు పొందింది.
 
కోల్‌కత నగరంలో పుట్టిన, పనిచేసిన లేక విద్యాభ్యాసం చేసిన గుర్తింపు పొందిన విద్యావంతులు భౌతిక శాస్త్రవేత్తలయిన సత్యేంద్ర నాధ్ బోస్, మేఘనాధ్ సహ మరియు జగదీష్ చంద్రబోస్. రసాయనశాస్త్రవేత్త ప్రపుల్ల చంద్రరాయ్, గణాంక నిపుణుడు ప్రశాంత చంద్ర మహాలానోబిస్, భైతికశాస్త్రవేత్త ఉపేంద్రబ్రహ్మచారి, విద్యావేత్త అసుతోష్ ముఖర్జీ మరియు నోబెల్ బహుమతి గ్రహీతలయిన రవీంద్రనాధ్ ఠాగూర్, సివి రామన్, మరియు అమర్త్యాసేన్.
పంక్తి 131:
1980 నుండి వ్యాపార సరళి దియేటర్లకు ప్రజాదరణ తగ్గుతూ వచ్చింది. 1940లో సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా గ్రూప్ దియేటర్స్ ఆఫ్ కోల్‌కత పాపులర్ దియేటర్స్ తో విభేధించి ధియేటర్స్ కేవలం వృత్తిపరం లేక వ్యాపార దృక్పదం కొరకే కాదు కథంశం, నిర్మాణం వంటి ప్రయోగాలు కూడా జరగాలని ప్రతిపాదించింది. గ్రూప్ దియేటర్స్ కళావేదికను సాంఘిక జీవన సంబంధిత సందేశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. బెంగాలులో సంప్రదాయ జానపద డ్రామాలకు ప్రజాదరణ ఉండేది. బెంగాలీ చలన చిత్రాలు కోల్‌కతలోనే నిర్మించబడుతుటాయి. టాలీగంజ్ లో టాలీవుడ్ చిత్రాలు డబ్ చేయబడుతుటాయి. ఇక్కడే రాష్ట్ర ఫిల్మ్ స్టూడియోలు అధికంగా ఉన్నాయి. దీర్ఘకాలంగా కోల్‌కతలో ఆర్ట్ చిత్రాల సంప్రదాయం కొనసాగింది. అంత్రజాతీయ ఖ్యాతిని అర్జించి అవార్డులు గెలిచిన డైరక్టర్ సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘతక్, మృణాల్ సేన్, తపన్ సిన్హా, అపర్ణాసేన్, బుద్ధదేబ్ దాస్ గుప్తా మరియు [[ఋతుపర్ణ ఘోష్]].
=== విద్యా సంస్కృతి ===
19-20 శతాబ్ధాలలోశతాబ్దాలలో బెంగాలీ సాహిత్యం రచయితలైన ఈశ్వర చంద్ర విద్యాసాగర్, బకిం చంద్ర చటోపాద్యాయ, మైకేల్ మధుసూదన్ దత్, రవీంద్రనాధ్ ఠాగోర్, ఖాజీ నాజ్రుల్ ఇస్లాం, మరియు శరత్ చంద్ర చటోపాధ్యాయ భాగస్వామ్యంతో ఆధునిక పుంతలు తొక్కింది. అలాగే సాంఘిక సంస్కర్తలైన రాం మోహన్ రాయ్, స్వామి వివేకానంద మరియు ఇతరులు బెంగాల్ సాంఘిక జీవితంలో పెను మార్పులు సంభవించడానికి కారలులయ్యారు. 20వ శతాబ్ధపుశతాబ్దపు మధ్య మరియు చివరి కాలంలో తరువతి ఆధునికతకు సాక్ష్యంగా నిలిచింది. ప్రచురణా కర్తలు అధిక సంఖ్యలో కాలేజ్ స్ట్రీట్ లో ఉన్నాయి. దానికి అరమైలు దూరంలో పుస్తక విక్రయశాలలు మరియు విఢి దారి వెంట ఉన్న చిన్న చిన్న పుస్తక విక్రయ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ కొత్త మరియు పాత పుస్తకాలను విక్రయిస్తుంటారు. 19వ శతాబధంలో చిత్రించబడిన కాలీఘాట్ చిత్రాలు ప్రాంతీయశైలి ప్రతిబింబిస్తూ మతపరమైనవి మరియు దైనందిక జీవితంలో జరిగే సంఘటనలు తెలుపూ ఉంటాయి. బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ బెంగాల్ ఆఋత్ కాలేజీలో ఆరంభించబడింది. ది అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు ఇతర కళాప్రదర్శన శాలలు నిరంతరంగా కళాప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటాయి. రవీంద్రనాధ్ గీతాలకు మరియు సంప్రదాయ సంగీతానికి నగరం గుర్తింపు పొందింది. బౌల్ జానపద బల్లాడ్స్ , కీర్తనలు, బెంగాలీ పాపులర్ మ్యూజిక్, పండుగ కాలపు గజల్స్ మరియు ఆధునిక సంగీతం అలాగే బెంగాలీ భాషా ఆధునిక గీతాలకు గుర్తింపు పొందింది. 1190 నుండి కొత్త జానపద- రాక్ శైలి గాయకులు వెలుగులోకి వచ్చారు. వాస్తవాన్ని ప్రతిబింబించే మరొక కొత్త శైలి జిబాన్‍ముఖి గాన్ కూడా వెలుగులోకి వచ్చింది.
=== ఆహారసంస్కృతి ===
కోల్‌కత పాకశాల నుండి మచ్చర్ జోల్ అనబడే అన్నము మరియు చేపల కూరతో భోజననానంతర పదార్ధాలుగా రసగుల్లా, సందేష్ మరియు మిస్థి దోహి అనబడే తియ్యని పెరుగు వడ్డించబడుతుంది. బెంగాలీలో విరివివిగా లభించే కోల్‌కత వారి అభిమానపాత్రమైన ఇలిష్ చేపలతో చేసిన కూరలు ప్రజల ఆదరణను పొందింది. బెగుని వంటి వీధి ఆహారాలు (వంకాయ బజ్జీలు) , కాటీ రోల్ (చికెన్,మటన్, గుడ్డు లేక కూరలతో కూరి చేయబడిన బెడ్ రోల్స్), పుచ్క(నూనెలో దేవి చింతపండు పులుసుతో అందించేవి) మరియు చైనా టౌన్‍లో ఉన్న భారతీయ చైనీయపాకశాలలు ప్రజాదరణ పొంది ఉన్నాయి. కోల్‌కత ప్రజల అభిమాన ఆహారాలలో స్వీట్స్ ప్రత్యేక పాత్ర వహిస్తాయి. ప్రత్యేకంగా వారి సామూహిక విందు వినోదాలలో స్వీట్స్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయి.
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు