సతీసహగమనం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: వేధిక → వేదిక using AWB |
||
పంక్తి 1:
==పరిచయం==
[[దస్త్రం:Burning of a Widow.jpg|thumb|250px|1851లో ప్రచురితమైన "పిక్టోరియల్ హిస్టరీ ఆఫ్ చైనా అండ్ ఇండియా" పుస్తకములో ఒక సతీసహగమన దృశ్యము]]
'''సతీసహగమనం''' లేదా "సతీ" ([[దేవనాగరి]]: '''सती''') భర్త చనిపోయిన స్త్రీలు, భర్త యొక్క చితి మంటలలో తమంతట తామే దూరి సజీవంగా తెగలబెట్టుకొనే ఆచారము.
==చరిత్ర==
సతీ అన్న పదము [[సతీదేవి]] నుండి వచ్చింది. శివ పురాణంలో సతీదేవి దక్షుని కూతురు. ఈమె మరో పేరు దాక్షాయని. దక్షుడు తన భర్త అయిన [[శివుడు|శివున్ని]] అవమానించడం భరించలేని దాక్షాయని స్వయంగా మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విధముగా ఆత్మార్పణం గావించిన స్త్రీలును కూడా సతీ అంటారు. అలాగే పతివ్రతలను కూడా సతీ అని వ్యవహరిస్తారు.
దేశవ్యాప్తంగా అగ్ర కులాలైన బ్రాహ్మణ , క్షత్రియ కులాల్లో సతీ సహగమనం ఉండేది. కళింగ విజయనగర సామ్రాజ్యంలో కూడ ఈ పద్దతి అమలులో వుండేది. ఆనాడు అనగా సుమారు 500 సంవత్సరాల క్రితం హంపి విజయనగరాన్ని సందర్సించిన ఒక ఫోర్చ గీసు యాత్రికుడు సతీ సహగమన వ్వవహారాన్ని స్వయంగా చూసి వ్రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం ఈ క్రింది విధంగా ఉంది.
'' ఈ రాజ్యంలోని ప్రజలందరు విగ్రహా రాధకులే. స్త్రీలు చనిపోయిన తమ భర్తతో బాటు చితిలో దూకి మరణించటం వీరి ఆచారం. దీన్ని వీరు గౌరవ ప్రథమైన చర్యగా భావిస్తారు. భర్త చనిపోయి నప్పుడు.... భార్య బందు వర్గంతో కలిసి రోదిస్తుంది. కాని ఆ రోధన ఒక పరిమితిని దాటితే ఆ స్త్రీ తన భర్తతో బాటు సహగమనానికి సిద్దంగా లేదని భావిస్తారు. ఆమె ఏడుపు మానగానె సహగమనానికి పురికొల్పుతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారానికి, సాంప్రదాయానికి భంగం కలిగించ వద్దని భోదిస్తారు. ఆ తర్వాత ఆ మరణించిన వ్వక్తిని కర్రలతో చేసిన
==తంతు==
|