పరమయోగి విలాసము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Krittivaas (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
'''పరమయోగి విలాసము''' [[తాళ్ళపాక తిరువేంగళనాధుడు]] రచించిన ద్విపద పద్య [[కావ్యం]]. ఇందులో పన్నిద్దరు [[ఆళ్వార్లు]], ఆచార్యుల చరిత్ర సుమారు 7,000 ద్విపద [[పద్యాలు]], ఎనిమిది ఆశ్వాసాలుగా ఉన్నాయి. ఆళ్వార్ల జీవితచరిత్రలపై తెలుగులో రచించిన మొట్టమొదటి కావ్యం దీని విశిష్టత.
==నేపథ్యం==
ఒకనాడు చిన్నన్నకు రాత్రి నిద్రలో వేంకటేశ్వరుడు ఒకానొక శ్రీవైష్ణవాచార్యుని ఆకారంలో గోచరించాడు. తన చేతితో తాను ఆరగించిన ప్రసాదాన్ని ఈ మహాకవికి ఇచ్చాడు. "పన్నిద్దరాళ్వారుల పవిత్రగాథలను ద్రావిడ ప్రబంధాన్నుండి సేకరించి, తెలుగులో ద్విపద కావ్యంగా రచించి, లక్ష్మీసమేతుడవై, భక్తుల పరివారంతో కొలువుదీరియున్న నాకు అంకితం చేయవలసింది" అని సెలవిచ్చారు. స్వామివారి ఆదేశానుసారం ఈ అపూర్వమైన గ్రంధాన్ని చిన్నన్న రచించెను.
|