ప్రాణ స్నేహితులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: స్తల → స్థల using AWB
పంక్తి 6:
production_company = [[గోపీకృష్ణ కంబైన్స్]]|
music = [[రాజ్ - కోటి]]|
starring = [[కృష్ణంరాజు ]],<br>[[శరత్ బాబు]],<br>[[రాధ]]|
}}
ఇది 1988లో విడుదలైన తెలుగు చిత్రం. రాకేశ్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన తొళిచిత్రం 'ఖుద్ గర్జ్' కు తెలుగు రూపం ఈ చిత్రం. హిందీ లో శతృఘన్ సిన్హా, జితేందర్, గోవిందా పాత్రలు కృష్ణం రాజు, శరత్ బాబు, సురేష్ లు పోషించారు. ఇదే కథను తమిళంలో అన్నామలై పేరుతో రజనీకాంత్, శరత్ బాబు లతో నిర్మించారు. అదే చిత్రం మళ్ళీ తెలుగు లోకి అనువాదం చేయబడింది.
 
==చిత్రకథ==
కృష్ణంరాజు, శరత్ బాబు చిన్నప్పటినుండి స్నేహితులు. శరత్ బాబు తండ్రి (బాలయ్య) పెద్ద వ్యాపారస్తుడు. కృష్ణంరాజు పేదవాడు . అతని ఇంటి స్తలంస్థలం మీద బాలయ్య కన్ను పడుతుంది. మోసం తో ఆ ఇంటి స్థలాన్ని కాజేస్తాడు. మోసపోయినట్లు తెలుసుకున్న కృష్ణంరాజు కి ఆ పని శరత్ బాబు చేయించాడని అనుకునేటట్లు బాలయ్య బృందం వ్యూహం చేస్తారు. స్నేహితుల మధ్య అపార్ధాలు పెరుగుతాయి. ఏదో ఒకనాటికి హోటలు పరిశ్రమలో శరత్ బాబు ను మించుతానని కృష్ణంరాజు శఫదం చేస్తాడు. కొంత కాలం గడిచేసరికి కృష్ణంరాజు బాగా ధనం సంపాదిస్తాడు . శరత్ బాబు కోడుకు(సురేష్) కృష్ణంరాజు కూతురు(రాధ)ప్రేమించుకుంటారు. కృష్ణంరాజు కు తన పెరుగుదలకు శరత్ బాబు కారణం అని తెలుసుకుంటాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రాణ_స్నేహితులు" నుండి వెలికితీశారు