రంప ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (5) using AWB |
||
పంక్తి 3:
గోదావరి అటవీ ప్రాంతంలో 1922 జనవరి నుంచి 1924 మే వరకు ఈ ఉద్యమం కొనసాగి, ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. దీనికి నాయకుడు అల్లూరి సీతారామ రాజు. 1921 నాటికి ఆయన సహాయ నిరాకణోద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. హింసా పద్ధతిని నమ్మాడు. ఆంగ్లేయులను భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలని నిశ్చయించుకుని 1921 జులై లో చిట్టగాంగ్ కు వెళ్ళి బెంగాల్ విప్లవ కారులతో చర్చలు జరిపాడు.
అక్కడి నుంచి తిరిగి వచ్చి [[తూర్పు గోదావరి జిల్లా]] లోని గూడెం కొండలను తన కార్యకలాపాలకు స్థావరంగా ఎన్నుకున్నాడు. దీనికి కారణం ఇక్కడి గిరిజనులపై స్థానిక తహసీల్దారు బాస్టియన్ అక్రమ చర్యలు, ముత్తదారీ పద్ధతులు, ప్రజలు పోడు వ్యవసాయం వల్ల ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కొని ఎంతో అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళందరికీ సీతారామరాజు నాయకత్వం వహించి బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేశాడు. ఉద్యమానికి ఆయుధ సామాగ్రి అవసరమైంది. అందువల్ల ఆయుధాల కోసం పోలీస్
పరిస్థితిని గమనించిన ప్రభుత్వం స్కాట్కోవర్డ్, హేటర్ లను బళ్ళారి పోలీసు బలగాలను పంపించింది. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న రాజు వారిని దామనపల్లి ఘాట్ దగ్గర దట్టమైన అడవిలో కాపు కాసి మెరుపుదాడి చేసి స్కాట్ కోవార్డ్, హేటర్, ఇంకా నలుగురు పోలీసులను హతమార్చాడు. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాడు. ప్రభుత్వం వ్యూహాన్ని మార్చి మలబార్ తీరం నుంచి ప్రత్యేక పోలీసులను పిలిపించింది. 1922 డిసెంబర్ 6న పెద్దగడ్డపాలెం వద్ద పోలీసులు రాజుపై ఆకస్మిక దాడి చేసినా ఆయన తప్పించుకున్నాడు. తర్వాత కొంతకాలంపాటు రాజు కార్యకలాపాలు సాగలేదు. దాంతో ప్రభుత్వం మలబారు పోలీసులను వెనక్కు పిలిచింది. అయితే 1923 ఏప్రిల్ 18న రాజు అన్నవరం పోలీస్
సెప్టెంబర్ 18న గాం మల్లుదొర పోలీసులకు దొరికాడు. ప్రభుత్వం పోలీస్
[[వర్గం:ఉద్యమాలు]]
|