ప్రజానాట్యమండలి: కూర్పుల మధ్య తేడాలు

చి వికీసోర్స్ మూలం చేర్చు
పంక్తి 13:
|Description =
}}
ప్రజానాట్యమండలి స్దాపకులుస్దాపకులలో ప్రముఖులు డా. [[గరికపాటి రాజారావు]] గారు.<ref>{{cite book |last=మిక్కిలినేని |first=రాధాకృష్ణమూర్తి |authorlink= |coauthors= |editor= |others= |title=తెలుగువారి జానపద కళారూపాలు |origyear=1992 |url=https://te.wikisource.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6_%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81 |format= |accessdate=2015-03-03 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year= |month= |publisher=[[తెలుగు విశ్వవిద్యాలయం]] |location= |language=te|isbn= |oclc= |doi= |id= |pages= |chapter=జానపద కళారూపాలు - ప్రజానాట్యమండలి ప్రగతిశీల దృక్పథం|chapterurl=https://te.wikisource.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6_%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6_%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_-_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%97%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B6%E0%B1%80%E0%B0%B2_%E0%B0%A6%E0%B1%83%E0%B0%95%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A5%E0%B0%82|quote= }} </ref> ఆయన 1915 ఫిబ్రవరి 5న కోటయ్య, రామలింగమ్మలకు రాజమండ్రిలో జన్మించారు. వృత్తి రీత్యా డాక్టర్. వామపక్ష భావజాలానికి చదువుకునే రోజుల్లోనే ఆకర్షితులయ్యారు. ఆయన నటుడు, ప్రయోక్త, రచయిత. ఆయన ప్రజానాట్యమండలికి నిర్వహాకులుగా, ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహించారు. సుంకర వాసు రెడ్డి గారు రచించిన "[[మా భూమి]]" నాటకానికి దర్శకత్వం వహించి అందరి మన్ననలు పొందారు. 108 దళాలుగా ఏర్పర్చి రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఈయన రూపొందించిన నాటకాలలో కొన్ని - జై భవాని, పశ్చాతాపం, ఖిల్జీ రాజ్యపతనం, ముందడుగు, భయం, పరివర్తన, ఈనాడు, అల్లూరి సీతారామరాజు మున్నగున్నవి. <br />
పరితాపం, వీరనారి, పశ్చాతాపం మున్నగు నాటకాలు రచించారు.<br />
1953 లో నిర్మితమైన [[పుట్టిల్లు]] చిత్రానికి దర్శక నిర్మాత. ఈ చిత్రం ద్వారా జమున, అల్లు రామలింగయ్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. విమర్శకుల ప్రశంసలందుకున్నా, ఈ చిత్రం ఆర్ధికం గా విజయవంతం కాలేదు. దానితో రాజారావు ఆర్ధికంగా చితికి పోయారు. ఐనా, వారు సంఘ సేవ ఆపలేదు. బీద ప్రజలకు ఉచితం గా వైద్యం చేసే వారు. తరువాత కాలంలో వారు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవారు.<br />
"https://te.wikipedia.org/wiki/ప్రజానాట్యమండలి" నుండి వెలికితీశారు