జమ్మూ కాశ్మీరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 24:
footnotes = † [[జమ్ము]] శీతాకాలంలో రాజధాని|
}}
 
 
'''జమ్మూ & కాశ్మీరు''' (Jammu and Kashmir), {{IPA|/dʒəmmuː ənd kəʃmiːr/}}, [[కాశ్మీరీ]]:ज्वम त॒ कॅशीर جۄم تٕہ کٔشِیر, [[హిందీ]]:जम्मू और कश्मीर, [[ఉర్దూ]]:جموں و کشمیر) రాష్ట్రం భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న రాష్ట్రం. దీనికి ఉత్తరాన, తూర్పున [[చైనా]], పశ్చిమాన [[పాకిస్తాన్]] దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రమున్నది.
Line 31 ⟶ 30:
# జమ్ము ప్రాంతం: ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. రాజధాని నగరం పేరు కూడా '[[జమ్ము]]'యే. జమ్ము నగరం ''మందిరాల నగరం''గా ప్రసిద్ధం.
# కాశ్మీరు లోయ: కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి [[శ్రీనగర్]] ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్తులు అధిక శాతంలో ఉన్నారు. రాజకీయంగా ఇది చాలా వివాదాస్పదమైన ప్రాంతం. [[భారతదేశం]],[[పాకిస్తాన్]]‌ల మధ్య రెండు యుద్ధాలకు కారణం. ఇప్పటికీ వేర్పాటు వాదం, ఉగ్రవాదం ఇక్కడ ప్రబలంగా ఉన్నాయి (వివరాలకు [[కాశ్మీరు వివాదం]] చూడండి)
# [[లడఖ్]]: ఇది హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి . [[బౌద్ధ]] మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న [[టిబెట్]]" అంటారు.[[లే]]" ఇక్కడి ప్రధాన పట్టణం.
 
కాని జమ్ము-కాశ్మీరు మూడు ప్రాంతాలలోనూ [[హిందూ మతం|హిందూ]], [[ఇస్లాం|ముస్లిం]], [[సిక్కు మతం|సిక్కు]], [[బౌద్ధ మతం|బౌద్ధ]] మతస్తులు విస్తరించి ఉన్నారు.
Line 39 ⟶ 38:
1586లో [[అక్బరు చక్రవర్తి]] సైన్యం "రాజా భగవాన్ దాస్" నాయకత్వంలో కాశ్మీరు పాలకుడు యూసుఫ్ ఖాన్‌ని ఓడించింది. ఆప్పుడు రాజా భగవాన్ దాస్ సోదరుడు "రామచంద్ర" ఆ ప్రాంతానికి అధికారిగా నియమితుడైనాడు. "కచవా జాట్" రాజపుత్ర జాతికి చెందిన అతను తమ కులదేవత "జమ్‌వాయి మాత" పేరుమీద "జమ్ము" నగరాన్ని స్థాపించాడు. ఇక్కడ స్థిరపడిన రాజపుత్రులను "[[డోగ్రా]] [[రాజపుత్రులు]]" అంటారు.[[దేవోత్పతన నాయక్‌]] అంటే ఆలయాలను పడగొట్టే అధికారి అనే శాఖను ఏర్పాటు చేసిన ఏకైక భారతీయ పాలకుడు కాశ్మీరు రాజు [[హర్ష దేవుడు]] .[[కల్హణుడు]] రాసిన [[రాజతరంగిణి]] అనే గ్రంథంలో దేవోత్పతన నాయకుడనే ఉద్యోగి బాధ్యతలను వివరించాడు.
[[బొమ్మ:Maharaja1900.jpg|thumb|250px| 1900 కాలంనాటి జమ్ము-కాశ్మీరు మహారాజా చిత్రం]]
 
 
తరువాత 19వ శతాబ్దంలో రాజపుత్రులనుండి జమ్ము ప్రాంతం [[మహారాజా రంజిత్ సింగ్]] పాలనలోకి వచ్చి, సిక్కు రాజ్యంలో భాగమయ్యింది. మళ్ళీ [[మహారాజా గులాబ్ సింగ్]] నాయకత్వంలో ఇక్కడి అధికారాన్ని రాజపుత్రులు చేజిక్కించుకున్నారు. అతని కాలంలో కాశ్మీరు, లడక్, హుంజా, గిల్గిత్ ప్రాంతాలు కూడా జమ్ము రాజులవశమయ్యాయి. 1947లో [[మహారాజా హరిసింగ్]] భారతదేశంలో విలీనం చేస్తూ ఇచ్చిన ఒప్పందం (Instrument of Accession)తో జమ్ము కాశ్మీరు స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయి భారతదేశంలో ఒక భాగమైంది.
Line 45 ⟶ 43:
భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరువివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999(కార్గిల్)కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉన్నది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉన్నది.
 
 
భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "భారతదేశం ఆక్రమించిన కాశ్మీరు" అనీ, పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "స్వతంత్ర కాశ్మీరు" అనీ పాకిస్తాన్ వ్యవహరిస్తుంది.
Line 93 ⟶ 90:
 
[[బొమ్మ:Kashmir houseboats.jpg|thumb|right|260px| కాశ్మీరు సరస్సులలోను, నదులలోను "షికారా"లు, "పడవటిళ్ళు" (Houseboats) సాధారణంగా కన్పిస్తుంటాయి]]
[[బొమ్మ:Kashmir_2Kashmir 2.jpg|thumb|right|260px| కాశ్మీరులో రహదారి ప్రక్కనున్న ఒక హిందూ మందిరం]]
కాశ్మీరు జీవనవిధానంలో ప్రధాన లక్షణం,(మతంతో సంబంధంలేకుండా) శాంతి,నిదానం. వారి సహజీవన సంస్కృతివల్ల అన్ని మతాలు ఇరుగుపొరుగులో వర్ధిల్లాయి. ఉత్సవాలు, సంగీతం - ఇవి కాశ్మీరీలు అంతా కలసి పంచుకొనే సాంప్రదాయాలు. ఆడ,మగల దుస్తులు రంగులమయం. కాశ్మీరు కవిత్వం, జానపదనృత్యాలు, హస్తకళలు బాగా వృద్ధి చెందాయి. వత్తల్ ప్రాంతంలో మగవారు చేసే "దుమ్హల్" నృత్యం, ఆడువారు చేసే "రోఫ్" నృత్యం బాగా పేరుపొందాయి.
 
 
'బుల్ బుల్ షా' అనే [[సూఫీ]]సాధువు 'రించాన్' అనే బౌద్ధరాజును [[మహమ్మదీయ మతము|మహమ్మదీయ మతానికి]] మార్చడంతో కాశ్మీరులో [[ఇస్లాం]]మత ప్రభావం ఆరంభమైనదని చెప్పవచ్చును. కాశ్మీరులో ఇస్లాంమతాచరణలో సూఫీవిధానాలు బాగా ప్రబలంగా ఉన్నాయి. ఇది మిగిలిన దక్షీణ ఆసియాలోని ఇస్లాంమతాచారాలకంటె కాస్త భిన్నంగా కనిపిస్తుంది.
 
 
ఇంకా హిందూ, బౌద్ధ, సిక్ఖు మతాలు కూడా రాష్ట్రంలో గణనీయంగా ఉన్నాయి. ఉత్తరప్రాంతంలో కొద్దిమంది [[యూదుమతం|యూదు మతస్తులు]] ఉన్నారు. వీరు [[సిల్క్‌మార్గం]] (Silk Route) ద్వారా [[ఇశ్రాయేలు]]
నుండి వలసవచ్చిఉండవచ్చును.
 
 
కాశ్మీరేతరులకు కాశ్మీరులో భూమి కొనుక్కొనే అవకాశం చట్టరీత్యా లేదు. కనుక ఈ సుందరప్రాంతంలో ఉండగోరిన పరాయి ప్రాంతపువారు "[[పడవటిళ్ళు|పడవటిళ్ళలో]]" (House Boats)ఉండటం ప్రత్యామ్నాయవిధానంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా బ్రిటిష్ వారికాలంలో సైనికులు ఈ పద్ధతిని అవలంబించారు. ఇది క్రమంగా కాశ్మీరు జీవనవిధానంలో ఒక అవినాభావ భాగమైంది. ఇప్పుడూ చాలామంది కాశ్మీరీలు, కాశ్మీరేతరులు ఈ పడవటిళ్ళల్లో ఉంటారు.
Line 142 ⟶ 136:
జమ్ము-కాశ్మీరు మొత్తంలో షుమారు 70% ముస్లిములు. మిగిలినవారిలొ బౌద్ధులు, హిందువులు, సిక్ఖులు ఉన్నారు. లడఖ్ ప్రాంతపు ప్రజలు ఇండో-టిబెటన్ జాతికి చెందినవారు. జమ్ము దక్షిణప్రాంతవాసులు తమ మూలాలు [[హర్యానా]], [[పంజాబ్]], [[రాజస్థాన్]], [[ఢిల్లీ]] వంటి ప్రాంతాలలో ఉన్నాయని చెప్పుకుంటారు.
 
1941వరకు కాశ్మీరు మొత్తం జనాభాలో 15%వరకు హిందువులు ఉండేవారు. 1947లో హిందువుల జనసంఖ్య 2,00,000-4,50,000 మధ్య అంచనా <ref> for the full historical debate see Alexander Evans's ‘A departure from history: Kashmiri Pandits, 1990-2001’ Contemporary South Asia, Vol 11, 1 2002 p19-37) </ref>. 1990 తరువాత పెచ్చుపెరిగిన తీవ్రవాదం వల్ల, హిందువులపై దాడులవల్ల అధికభాగం హిందువులు కాశ్మీరుప్రాంతాన్ని వదలి వలసపోవలసి వచ్చింది. ఇప్పుడు (2006లో) మొత్తం హిందూజనాభా 5,000-15,000 మధ్య ఉంటుందని అంచనా. <ref>[http://www.cia.gov/cia/publications/factbook/geos/in.html CIA publication]</ref>.
 
1941వరకు కాశ్మీరు మొత్తం జనాభాలో 15%వరకు హిందువులు ఉండేవారు. 1947లో హిందువుల జనసంఖ్య 2,00,000-4,50,000 మధ్య అంచనా <ref> for the full historical debate see Alexander Evans's ‘A departure from history: Kashmiri Pandits, 1990-2001’ Contemporary South Asia, Vol 11, 1 2002 p19-37) </ref>. 1990 తరువాత పెచ్చుపెరిగిన తీవ్రవాదం వల్ల, హిందువులపై దాడులవల్ల అధికభాగం హిందువులు కాశ్మీరుప్రాంతాన్ని వదలి వలసపోవలసి వచ్చింది. ఇప్పుడు (2006లో) మొత్తం హిందూజనాభా 5,000-15,000 మధ్య ఉంటుందని అంచనా. <ref>[http://www.cia.gov/cia/publications/factbook/geos/in.html CIA publication]</ref>.
 
==జిల్లాలు==
Line 155 ⟶ 148:
[[బొమ్మ:Srinagar.jpg|750px|centre|thumb|శ్రీనగర్ నగరం, దాల్ సరస్సుల విశాల చిత్రం. కాశ్మీరు లోయ అందానికి భూతల స్వర్గంగా పేరు. "ప్రేమ యాత్రలకు బృందావనము, కాశ్మీరాలు ఏలనో" అని [[తెలుగు సినిమా]] పాట ]]
కాశ్మీరును "భూతల స్వర్గం" అని అంటారు. 17వ శతాబ్దంలో [[ముఘల్]] చక్రవర్తి [[షాజహాన్]] [[దాల్ సరస్సు]] పైన పడవటింట్లోంచి చూస్తూ అక్కడి సౌందర్యానికి ముగ్ధుడై ''భూమిమీద స్వర్గం ఎక్కడైనా ఉంటే అది ఇక్కడే, ఇక్కడే'' అన్నాడు. కాశ్మీరులో ముఘల్ ఉద్యానవనాలు అందరినీ విశేషంగా ఆకర్షిస్తాయి. ముఘల్‌ఉద్యానవనాలు, శ్రీనగర్, గుల్‌మార్గ్, పహల్‌గాఁవ్ - ఇవి కాశ్మీరులో ముఖ్యమైన పర్యాటక స్థలాలు.
 
 
భారతదేశంలో పర్యాటకులకు కాశ్మీరు అన్నింటికంటే ప్రధానగమ్యంగా ఉండేది. కాని ఇటీవల విజృంభించిన ఉగ్రవాద కార్యకలాపాలవల్లా, శాంతిభద్రతల సమస్యలవల్లా పర్యాటకులు బాగా తగ్గిపోయారు.
Line 163 ⟶ 155:
1947 నాటికి జమ్మూ-కాశ్మీరు ముస్లిములు అధిక సంఖ్యలో ఉండి, హిందూరాజు పాలనలో ఉన్న రాజ సంస్థానం. భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చి, దేశ విభజన జరిగినప్పుడు [[భారతదేశం]]లో చేరాలో, [[పాకిస్తాన్]]‌లో చేరాలో కాశ్మీరు రాజు నిర్ణయించుకొనలేకపోయాడు. స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజులకే పాకిస్తాన్ వాయువ్యప్రాంతపు పఠానుతెగలవారు సరిహద్దుదాటి కాశ్మీరులో ప్రవేశించారు. స్థానికులను ప్రేరేపించి కాశ్మీరును పాకిస్తాన్‌లో విలీనం చేయించాలని వారి వ్యూహం.
అప్పుడు కాశ్మీరు సంస్థానానికి సైనికబలం లేదు. శాంతిభద్రతలు క్షీణించి, అరాచకం ప్రబలుతున్న సమయంలో కాశ్మీరు రాజు భారతదేశం సహాయం అర్ధించాడు. తరువాత కాశ్మీరును బారతదేశంలో విలీనం చేయడానికి నిర్ణయించాడు. తత్ఫలితంగా [[నేషనల్ కాన్ఫరెన్సు]] నాయకుడు [[షేక్ అబ్దుల్లా]] కాశ్మీరు రాష్ట్రనాయకుడయ్యాడు.
 
 
[[బొమ్మ:Kashmir map.jpg|thumb|right|300px| గోధుమ రంగులో నున్నభాగం భారతదేశం అధీనంలో ఉంది. వాయువ్యాన పచ్చని రంగులో ఉన్న భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఈశాన్యాన చారలతో చూపబడిన ఆక్సాయ్‌చిన్ అనేది చైనా అధీనంలో ఉన్నది.]]
1948 జనవరిలో భారతసైన్యం కాశ్మీరులో ప్రవేశించి అరాచక మూకలను తరిమి, దానిని భారతదేశంలో భాగంగా చేసుకొంది. ఖంగుతిన్న పాకిస్తాన్ సైన్యం కాశ్మీరుపై దండెత్తింది. అప్పుడు జరిగిన [[మొదటి భారత-పాకిస్తాన్ యుద్ధం]] కొన్ని నెలలు తీవ్రంగా సాగింది. తరువాత జరిగిన యుద్ధవిరమణ ఒప్పందం ప్రకారం కొంత కాశ్మీరు భాగం పాకిస్తాన్ అధినంలో ఉండిపోయింది. ఈ భాగాన్ని ''పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు'' అని భారతదేశంలో అంటారు. అదే భాగాన్ని ''ఆజాద్ కాశ్మీరు'' అని పాకిస్తాన్‌లో అంటారు.
 
 
1961లో జరిగి [[భారత-చైనా యుద్ధం]]లో కాశ్మీరు ఈశాన్యభాగమైన [[ఆక్సాయ్ చిన్]] భాగాన్ని [[చైనా]] ఆక్రమించింది. ఇది కూడా భారతదేశంలో భాగమేనని భారతదేశపు వాదన.
 
 
అప్పటినుండి భారతదేశం,పాకిస్తాన్‌ల మధ్య వైరానికి కాశ్మీరు ప్రధానకారణం. ప్రపంచంరాజకీయాలలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధానికి దారితీయగల ప్రమాదం ఉన్నవాటిలో ఇదిఒకటి. ఇందుమూలంగా 1948లోను, 1965లోను భారత్-పాకిస్తాన్‌లమధ్య యుద్ధాలు జరిగాయి. (1971లో జరిగిన యుద్ధం బంగ్లాదేశ్ కారణంగా జరిగింది). మరల 1999లో [[కార్గిల్]] ప్రాంతంలో జరిగిన సంఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి పోకుండా నిలువరించబడింది.
 
కాని కాశ్మీరులో ఏ ప్రాంతాన్నైనా ''వివాదాస్పద ప్రాంతం'' అనిగాని, ''పాకిస్తాన్‌లో భాగం'' అనిగాని చూపే ప్రచురణను భారతప్రభుత్వం బహిష్కరిస్తుంది. <ref>ban on the import of ''[[Encyclopædia Britannica]]'' CD-ROMs into India in 1998 [http://www.indianexpress.com/ie/daily/19980826/23850324.html] </ref>
 
1988-2000 మధ్య ఉగ్ర్రవాదం కాశ్మీరులో 45,000పైగా అమాయకుల ప్రాణాలను బలిగొన్నది. ఈ సంఖ్యను కొన్న సంస్థలు మరింత ఎక్కువని అంచనా వేస్తున్నాయి. 1990 నుండి పాకిస్తాన్‌ద్వారా శిక్షితులైన ఉగ్రవాదుల కార్యకలాపాలు ప్రబలాయి. అందువల్ల భారతసైన్యం కాశ్మీరులో నిరంతరంగా ప్రచ్ఛన్నయుద్ధం చేయవలసి వస్తున్నది. సామాన్యులపై మిలిటరీవారి అత్యాచారాలగురించి తీవ్రమైన విమర్శలున్నాయి. <ref> Human Rights Watch report ''India: Impunity Fuels Conflict in Jammu and Kashmir (Abuses by Indian Army and Militants Continue, With Perpetrators Unpunished)'', [http://hrw.org/english/docs/2006/09/08/india14159.htm] </ref>.
కాని కాశ్మీరులో ఏ ప్రాంతాన్నైనా ''వివాదాస్పద ప్రాంతం'' అనిగాని, ''పాకిస్తాన్‌లో భాగం'' అనిగాని చూపే ప్రచురణను భారతప్రభుత్వం బహిష్కరిస్తుంది. <ref>ban on the import of ''[[Encyclopædia Britannica]]'' CD-ROMs into India in 1998 [http://www.indianexpress.com/ie/daily/19980826/23850324.html] </ref>
 
 
1988-2000 మధ్య ఉగ్ర్రవాదం కాశ్మీరులో 45,000పైగా అమాయకుల ప్రాణాలను బలిగొన్నది. ఈ సంఖ్యను కొన్న సంస్థలు మరింత ఎక్కువని అంచనా వేస్తున్నాయి. 1990 నుండి పాకిస్తాన్‌ద్వారా శిక్షితులైన ఉగ్రవాదుల కార్యకలాపాలు ప్రబలాయి. అందువల్ల భారతసైన్యం కాశ్మీరులో నిరంతరంగా ప్రచ్ఛన్నయుద్ధం చేయవలసి వస్తున్నది. సామాన్యులపై మిలిటరీవారి అత్యాచారాలగురించి తీవ్రమైన విమర్శలున్నాయి. <ref> Human Rights Watch report ''India: Impunity Fuels Conflict in Jammu and Kashmir (Abuses by Indian Army and Militants Continue, With Perpetrators Unpunished)'', [http://hrw.org/english/docs/2006/09/08/india14159.htm] </ref>.
కాశ్మీర్ భారత్, పాకిస్థాన్‌లలో దేనికీ చెందకుండా, స్వతంత్రదేశంగా ఉండాలని లిబియా అధ్యక్షుడు [[గడాఫీ]] ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో అన్నారు.(ఈనాడు25.9.2009).
===[[గిల్గిత్]] - బాల్టిస్థాన్ ===
Line 188 ⟶ 175:
 
==బయటి లింకులు==
 
* [http://jammukashmir.nic.in/ Official website of Government of Jammu and Kashmir, India]
* [http://www.kashmirnetwork.com/gallery/ Kashmir Revisited Photogallery]
Line 204 ⟶ 190:
* [http://jammukashmir.nic.in/govt/cntit1.htm#1 Proclamation of May 1, 1951 on Jammu & Kashmir Constituent Assembly by Yuvraj (Crown Prince) Karan Singh from the Official website of Government of Jammu and Kashmir, India]
 
{{భారతదేశం}}
 
[[వర్గం:భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు]]
 
[[zh:&#20811;&#20160;&#31859;&#23572;]]
 
 
{{భారతదేశం}}
[[వర్గం:భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు]]
"https://te.wikipedia.org/wiki/జమ్మూ_కాశ్మీరు" నుండి వెలికితీశారు