షైనీ అబ్రహం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: Keralaకేరళ using AWB
పంక్తి 2:
|image =
|birth_date= {{birth date and age|1965|05|08|df=yes}}
|birth_place= [[Thodupuzha]], [[Idukki district|Idukki]], [[Keralaకేరళ]], India
|nationality =[[India|Indian]]n
|sport = [[Track and field]]
| event = [[400 metres|400&nbsp;meters]]<br>[[800 metres|800&nbsp;meters]]
పంక్తి 19:
షైనీ అబ్రహం 1965, మే 8 న [[కేరళ]]లోని [[ఇడుక్కి]] జిల్లా థోడుపుఝా గ్రామంలో జన్మించింది. చిన్నతనం నుంచే షైనీకి అథ్లెటిక్స్ పై మక్కువ ఉన్ననూ [[కొట్టాయం]]లోని స్పోర్ట్స్ డివిజన్ లో ప్రవేశించిన పిదపే అందులో నైపుణ్యం సంపాదించింది. షైఇనీ అబ్రహం, [[పి.టి.ఉష]], [[ఎం.డి.వల్సమ్మ]]లు ఒకే డివిజన్ కు చెందిన వివిధ ప్రాంతాలలో శిక్షణ పొందిననూ వారి ముగ్గురి కోచ్ పి.జె.దేవెస్లా.
== క్రీడా జీవితం ==
షైనీ అబ్రహం అంతర్జాతీయ క్రీడా జీవితం తన సహచరిణి అయిన పి.టి.ఉష తో సమానంగా ప్రారంభమైంది. [[1982]]లో [[ఢిల్లీ]]లో జరిగిన [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడలతో]] వారిరువురి గమనం ఆరంభమైంది. షైనీ అంతకు ముందు ఏడాదే 800 మీటర్ల పరుగులో జాతీయ చాంపియన్ అయింది. అక్కడి నుంచి అథ్లెటిక్స్ నుంచి నిష్క్రమించేదాకా ప్రతీసారి షైనీ జాతీయ క్రీడలలో ఆ ఈవెంట్‌లో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఆమె 4 [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్ క్రీడలతో]] పాటు 3 ఆసియా క్రీడలలో పాల్గొంది. [[1984]]లో [[లాస్ ఏంజిలెస్|లాస్ ఏంజిల్స్]] లో జరిగిన ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్ చేరి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. [[1986]]లో [[సియోల్]] లో జరిగిన ఆసియా క్రీడలలో పరుగుపందెంలో తన ట్రాక్ లైన్‌ను దాటినందుకు అనర్హత పొందింది. ఆమె ఆ సమయంలో పతకం సాధించే దిశలో ఉండింది. [[1992]] [[బార్సిలోనా]] ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని పట్టుకొని ఒలింపిక్ క్రీడల మార్చ్‌ఫాస్ట్ లో జాతీయ పతాకాన్ని పట్టిన తొలి భారతీయ మహిళగా పేరు సంపాదించింది. ఆమె సాధించిన అత్యుత్తమ ప్రతిభ 1:58.8 నిమిషాలు. దీన్ని [[1995]]లో [[చెన్నై]]లో జరిగిన దక్షిణాసియా క్రీడలలో నమోదు చేసింది. ఆమె ఆ సమయంలో తన కూతురు శిల్పాకు జన్మనిచ్చింది. అయినా మెరుగైన సమయాన్ని నమోదు చేయడం విషేశం. రెండు నిమిషాల లోపు సమయాన్ని నమోదుచేయడం కూడా ఇదే ప్రథమం.
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/షైనీ_అబ్రహం" నుండి వెలికితీశారు