రాళ్ళబండి కవితాప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 35:
}}
 
'''రాళ్ళబండి కవితాప్రసాద్''' ప్రముఖ అవధాని, కవి. ఇతడు [[కృష్ణా జిల్లా]], [[గంపలగూడెం]] మండలం, [[నెమలి (గంపలగూడెం)|నెమలి]] గ్రామంలో [[1961]]లో జన్మించాడు<ref>{{cite news|last1=ఎడిటర్|title=అవధాన రారాజు అస్తమయం|url=http://www.sakshi.com/news/andhra-pradesh/kavitha-prasad-passes-away-222140?pfrom=home-top-story|accessdate=16 March 2015|work=సాక్షి దినపత్రిక|date=2015-03-16}}</ref>. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేంకటేశ్వర ప్రసాదరాజు. కవిత్వం పట్ల మోజుతో తన పేరును కవితాప్రసాద్‌గా మార్చుకున్నాడు. ఈయన తండ్రి కోటేశ్వర రాజుగారు, తెలుగు పండితులు. ఈయనకు ఇద్దరు కుమారులు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో అవధానవిద్యపై పి.హెచ్.డి. చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతడు గ్రూప్-1 అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖలో సేవలను అందించాడు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖకు రెండు పర్యాయాలు సంచాలకుడుగా పనిచేశాడు. ఇతని పర్యవేక్షణలో [[నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు]] [[తిరుపతి]]లో జరిగాయి. ఇతడు [[తెలంగాణ]] రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. మంత్రి [[కడియం శ్రీహరి]] వద్ద పీయస్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.ఇతడు [[2015]] [[మార్చి 15]]న హైదరాబాదులోహైదరాబాదులోని బంజారా హిల్స్ ఒకలోని ప్రైవేటుకేర్ ఆసుపత్రిలో హృద్రోగంతో మరణించాడు.
 
==సాహిత్య సేవ==