దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 4:
| residence =
| other_names = దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి
| image =దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి.jpg
| imagesize =
| caption = దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి
పంక్తి 37:
డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి క్రీ.శ.1949 సంవత్సరం అగస్టు 1 వ తేదిన జన్మించాడు.ఇతని తల్లిదండ్రులు నాగేంద్రమ్మ,వెంకటపారెడ్డి.ఈయనకు ఇద్దరు సోదరులు డి.వి.కృష్ణ మరియు సాయిరెడ్డి.
==విద్యాభ్యాసం==
చంద్రశేఖరరెడ్డి యొక్క పాథమిక విద్యాభ్యాసం ప్రస్తుత్త తెలంగాణ రాష్ట్రంలోని,నిజామాబాదు జిల్లాలోని పెంటఖుర్దు(బోదన్)లో మొదలైనది.బొదన్ లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 1965లో తన హెచ్.ఎస్.సి,ని పూర్తి చేసాడు.అతరువాత ఈయన కళాశాల విద్యాభ్యాసం హైదరాబాదున మొదలైనది. హదరాబాదులోని, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1965-69లో పట్టబధ్రుడయ్యాడు.అక్కడ డిప్.ఓ.ఎల్, బి.ఓ.ఎల్ లో ఉత్తీర్ణత సాధించాడు.అటుపిమ్మట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
ఉస్మానియా విశ్వవిద్యాలయం లో '''తెలుగు కావ్య పీఠికల పరిశీలన '''అనే విషయంపై పరిశోధన వ్యాసం సమర్పించి ,1984లో పి.హెచ్.డి.పొందాడు.
: ఎమ్.ఏ (తెలుగు) 1973, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
==వ్యక్తిగత జీవితం==
చంద్రశేఖరరెడ్డి వివాహం డాక్టరు గుంటూరు రాజ్యలక్ష్మితో 1976 వసంవత్సరం జులై నెల 5 వతేదిన జరిగినది.ఈ దంపతులకు ఇద్దరు సంతానం.వారిపేర్లు ; హిమ (25-3-1978), పావన్ (8-11-1984)
Line 48 ⟶ 47:
==ఉద్యోగ జీవితం ==
*తెలుగు పండితుడు, జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ (1967).
* తెలుగు పండితుడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, హైదరాబాద్ (1968-74)▼
*తెలుగు ఉపన్యాసకుడు, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల, హైదరాబాద్ (1974-2003) ▼
* ప్రధానాచార్యులు, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాల, హైదరాబాద్ (2003-2007)▼
▲ * తెలుగు పండితుడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, హైదరాబాద్ (1968-74)
▲ * ప్రధానాచార్యులు, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాల, హైదరాబాద్ (2003-2007)
ఉద్యోగ విరమణ : 31 జులై 2007
==రచనలు ==
|