కొడాలి కమలాంబ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
గుంటూరు జిల్లా [[మోపర్రు]] లో 1915లో గోగినేని వెంకాయమ్మ, రామకోటయ్య దంపతుల కు జన్మించారు. రామకోటయ్య గారు మోపఱ్ఱు గ్రామంలోని పొలాలను అమ్మి వేసి చెరుకుపల్లి సమీప నడింపల్లి గ్రామాన పొలాలు కొని వ్యవసాయం చేసేవారు.
 
కమలాంబ గారు నాలుగవ తరగతి వరకు [[నడింపల్లి]] లో చదివారు. పన్నెండు సంవత్సరాల వయస్సులో గ్రంధాలయానికి వెళ్లి గాంధీజీ[[గాంధీ]]జీ ఆత్మకథ , [[గౌతమ బుద్ధునిబుద్ధుడు]] జీవిత చరిత్రలు చదివారు. వారిని అమితంగా ప్రభావితం చేసిన గ్రందాలివేగ్రంథాలివే. వారికి చదువుకోవలేనని సంకల్పమున్నా సమీపంలో హై స్కూల్ లేదులేకపోవడం వలన చదువు కొనసాగించలేక పోయారు. బాల్యంలో సంగీతం కూడా నేర్చుకున్నారు. వారి పదహారవ సంవత్సరాన మోపఱ్ఱు కు చెందిన కొడాలి కుటుంబరావు గారి తో వివాహం జరిగింది. వీరికి సమీప బంధువు శ్రీ గుత్తికొండ రామబ్రహ్మం దంపతులు.
 
==వివాహం, భర్త==
"https://te.wikipedia.org/wiki/కొడాలి_కమలాంబ" నుండి వెలికితీశారు