కొడాలి కమలాంబ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
కొడాలి అన్నపూర్ణమ్మ గారు ప్రముఖ స్వతంత్ర యోదులు, క్విట్ ఇండియా ఉధ్యమంలో పాల్గొని 15 నెలలు జైలు శిక్ష అనుభవించారు.
==బాల్యం, విద్య==
గుంటూరు జిల్లా [[మోపర్రు]] లో 1915లో[[1915]]లో గోగినేని వెంకాయమ్మ, రామకోటయ్య దంపతుల కు జన్మించారు. రామకోటయ్య గారు మోపఱ్ఱు గ్రామంలోని పొలాలను అమ్మి వేసి చెరుకుపల్లి సమీప నడింపల్లి గ్రామాన పొలాలు కొని వ్యవసాయం చేసేవారు.
 
కమలాంబ గారు నాలుగవ తరగతి వరకు [[నడింపల్లి]] లో చదివారు. పన్నెండు సంవత్సరాల వయస్సులో గ్రంధాలయానికి వెళ్లి [[గాంధీ]]జీ ఆత్మకథ, [[గౌతమ బుద్ధుడు]] జీవిత చరిత్రలు చదివారు. వారిని అమితంగా ప్రభావితం చేసిన గ్రంథాలివే. వారికి చదువుకోవలేనని సంకల్పమున్నా సమీపంలో హై స్కూల్ లేకపోవడం వలన చదువు కొనసాగించలేక పోయారు. బాల్యంలో సంగీతం కూడా నేర్చుకున్నారు. తరువాత ఆమె హిందీలో విశారద చదివారు. విశారద పట్టాను 1940లో[[1940]]లో మద్రాసులో గాంధి గారి చేతుల మీదుగా తీసుకున్నారు.
 
==వివాహం, భర్త, కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/కొడాలి_కమలాంబ" నుండి వెలికితీశారు