ఈమె [[కొడాలి కుటుంబరావు]] భార్యగా అందరికీ సుపరిచుతురాలు. ఈమె పదహారవ సంవత్సరాన మోపఱ్ఱు కు చెందిన కొడాలి కుటుంబరావు గారి తో వివాహం జరిగింది. వీరికి సమీప బంధువుబంధువులు శ్రీ గుత్తికొండ రామబ్రహ్మం దంపతులు ఈమెకు అండగా ఉండేవారు. మోపఱ్ఱు గ్రామంలో కమలాంబ గారు రాట్నాలపై [[నూలు]] వడకి తయారు చేసి చీరలు[[చీర]]లు నేయించి వాటిని ధరించేవారు. [[హరిజనవాడ]] లో రాట్నాలు ఏర్పాటు చేయించారు. మోపఱ్ఱు గ్రామంలో ఆమె [[హిందీ]] చదివి ప్రాధమిక, మాధ్యమిక, రాష్ట్రబాష ల లో ఉత్తీర్ణులైనారు. [[1946]] లో గాంధీజీ నుండి కమలాంబ గారు రాష్ట్ర విశారద పట్టా ను పొందారు. ఈమెకు ఒక [[కుమారుడు]], ఒక [[కుమార్తె]] [[ఇద్దరు]] [[సంతానం]]. కుమారుని [[డాక్టర్]] చదివించారు. కుమార్తెను యం.యస్సి చదివించారు.