వేగుంట మోహన ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వేగుంట మోహనప్రసాద్ వ్యాసాన్ని విలీనం చేసితిని.
పంక్తి 1:
{{విలీనం|వేగుంట మోహనప్రసాద్}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వేగుంట మోహన ప్రసాద్
| residence =
| other_names =వేగుంట మోహన ప్రసాద్ '''మో'''
| image =Vegunta mohanaprasad.jpg
| imagesize = 200px
Line 9 ⟶ 8:
| birth_name = వేగుంట మోహన ప్రసాద్
| birth_date = [[1942]] , [[జనవరి 5]]
| birth_place = [[పశ్చిమగోదావరి జిల్లా]][[ఏలూరు]] మండలం [[వట్లూరు_(ఏలూరు)|వట్లూరు]] గ్రామం
| birth_place =
| native_place = [[విజయవాడ]]
| death_date = [[ఆగస్టు 3]] , [[2011]]
Line 15 ⟶ 14:
| death_cause =
| known = ప్రముఖ సాహితీ వేత్త,బహుముఖ ప్రజ్ఞాశాలి,
| occupation = ఇంగ్లీషు లెక్చరర్
| title = అధివాస్తవిక కవి
| title =
| salary =
| term =
Line 37 ⟶ 36:
}}
 
'''వేగుంట మోహనప్రసాద్'''(05 జనవరి 1942 - 03 ఆగస్ట్ 2011), ప్రముఖ కవి, రచయిత,సాహితీ వేత్త,బహుముఖ ప్రజ్ఞాశాలి .‘మో’ పేరుతో సాహితీలోకంలో సుప్రసిద్ధులైన ఈయన తెలుగు ఆంగ్ల సాహిత్యాల్లో ప్రతిభావంతుడిగా పేరొందాడు . ఆయన స్వస్థలం ఏలూరు సమీపంలోని [[వట్లూరు_(ఏలూరు)|వట్లూరు]] . తండ్రి వెంకట కనకబ్రహ్మం టీచర్. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ. పట్టా పొందాడు. [[విజయవాడ]] లోని సిద్ధార్థ కళాశాలలో ఆయన ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశాడు. అంతకు ముందు మూడేళ్లపాటు [[నైజీరియా]]లో ఆంగ్లోపాధ్యాయుడిగా పనిచేశాడు<ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు పుస్తకం నుండి</ref>. చివరి దశలో ఆయన కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం అనుసృజన (అనువాద) శాఖకు అధిపతిగా పనిచేశాడు.
 
'''వేగుంట మోహన ప్రసాద్''' (05 జనవరి 1942 - 03 ఆగస్ట్ 2011) ప్రముఖ సాహితీ వేత్త,బహుముఖ ప్రజ్ఞాశాలి, ''మో '' గా చిరపరిచితుడు.
==జీవిత విశేషాలు==
[[గుంటూరు]] సమీపంలో లాం గ్రామంలో [[1942]] , [[జనవరి 5]] న సుబ్బారావు, మస్తానమ్మ దంపతులకు జన్మించారు.ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఏ. చెశారు. విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పని చేశారు.సిద్ధార్థ విద్యా సంస్థల్లో ఆంగ్ల శాఖాధిపతిగా 2000 జూలై 31న ఉద్యోగ విరమణచేసి ఆ తర్వాత ఐదేళ్లు ద్రవిడ విశ్వవిద్యాలయంలో అనువాద విభాగానికి నేతృత్వం వహించారు. కవిగా, అనువాదకునిగా ఆయన అపార ప్రతిభ కనబర్చారు.ఈయనకు భార్య సుజాత, కుమార్తె మమత ఉన్నారు.
Line 45 ⟶ 44:
==అవయవ దానం==
ఆయన అస్వస్థతగా ఉండడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.ఆ తర్వాత రోజైన [[ఆగస్టు 3]] , [[2011]] ఉదయం ఆయన కోమాలోకి వెళ్ళిపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. అప్పటి నుంచి ఆయనను వెంటిలేటర్ మీద ఉంచారు. హైదరాబాద్‌లోని మోహన్ ఫౌండేషన్‌కు తన మూత్ర పిండాలు, కాలేయం, నేత్రాలను దానం చేస్తానని వారికి మోహన్ జీవించి ఉన్న కాలంలో అంగీకార పత్రం రాసి ఇచ్చారు. ఆయన తుది కోరిక నెరవేర్చడం కష్టమైన పని అయినప్పటికీ కుటుంబ సభ్యులు వైద్యులకు పూర్తిగా సహకరించారు. మోహన్ కోరిక ప్రకారం దానం చేస్తానన్న అవయవాలను తీసుకోవాలంటే శరీరం, కణాలు పూర్తిగా నిర్జీవం కాకూడదని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో మోహన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు సమ్మతితో తెల్లవారు జామున నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యులు ప్రత్యేక సర్జరీ ద్వారా మూత్రపిండాలు, కాలేయం, కళ్ళు తొలగించి భద్రపరిచారు.నేత్రాలను మాత్రం నగరంలోని ఐ బ్యాంక్‌కు ఇచ్చారు. రెండు మూత్రపిండాలు, కాలేయం ఛార్టర్డ్ విమానంలో హైదరాబాద్‌కు తీసుకువెళ్ళారు.
==రచనలు==
* చితి-చింత
* పునరపి
* రహస్తంత్రి
* నిషాదం
* సాంధ్యభాష
* బతికిన క్షణాలు(జీవిత చరిత్ర)
* Silent Secret
* This Tense Time (175 తెలుగుకవుల ఆంగ్లానువాదాల సంకలనం - సంపాదకత్వం)
* కరచాలనం పేరుతో వ్యాసాల ద్వారా ప్రసిద్ధ రచయితలను పాఠకులకు పరిచయం చేశారు.
 
==అవార్డులు, సత్కారాలు==
* ఆయన తొలి కవితా సంకలనం చితి- చింత కు 1969లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చింది.
* చివరి కవిత్వం నిషాదం. దీనికి తణికెళ్ల భరణి అవార్డు లభించింది.
==సూచికలు==
{{మూలాలజాబితా}}
Line 59 ⟶ 71:
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:సాహితీకారులు]]
[[వర్గం:ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు]]