పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం చరిత్ర==
శ్రీశైలం, శ్రీ కాళహస్తీ, ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగంను కాకతీయులు పాలీంచిన ఏరియా త్రీల్లింగ దేశం కాలగమనం లో "తెలంగాణ" గా మారింది... మన రాష్ట్రం పేరు... ఆ చరిత్ర ను ... ఈ క్రింది పోస్టుల్లో చదువగలరు ...
 
1948 సెప్టెంబర్ 17 హైదారాబాద్(తెలంగాణ) కొత్త రాష్ట్రం గా ఏర్పుడిది. 1952 రాష్ట్రం లో (MLA) సార్వత్రీక ఎన్నికలు వచ్చాయి.ఈ ప్రాంతం అప్పుడు నల్లగొండ జిల్లా పరిది లో ఇప్పగూడెం నియోజకవర్గం1952-57వరకు(ముందు పాత), చెన్నూర్ 1957-2004(తరువాత పాత),2009 పాలకుర్తి నియోజకవర్గం (వరంగల్ జిల్లా) సాయుదపోరాటం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేదం ఉంది అప్పుడు PDF పార్టీ(పీపుల్స్ డెమెక్ట్రిట్ ప్రంట్) నుండి ఓట్లు ది: 27.03.1952 MLA గా విఠల్ రావు గెలిచారు కోదాటి నారాయణ రావు మీద.విఠల్ రావుకు ఓట్లు15000 రాగా నారాయణ రావు కు10,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1952 ఏప్రిల్ 6 న హైదరాబాద్ రాజ్యంలో బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది .వరంగల్ జిల్లా 1953 అక్టోబర్ 1న ఆవిర్భవించింది.1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో సార్వత్రీక ఎన్నికలు వచ్చాయి. 1957 లో స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసిన కీ.శే. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు 803 ఓట్ల తేడా తో ఓడిపోయారు. S.వెంకటక్రిష్ణ ప్రసాద్ రావు (ఆంద్ర అతను) PDF పార్టీ నుండి MLA గా గెలిచారు.
చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం (వరంగల్ జిల్లా) 1962 - 1999 వరకు చెన్నూర్ (పాత) నియోజకవర్గం నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు(7 సార్లు) MLA గా గెలిచారు.1962-1967 MLA మొదటి సారి అయ్యారు. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారి ని (ఓ కారణం గా కాంగ్రేస్ పార్టీ 6 సంవత్సరాలు1962-1968 బహిష్కిరించింది, కారణం యెతిరాజారావు చరిత్ర లో వస్తుంది).1967లో1972 వరకు MLA నెమురుగోమ్ముల విమలాదేవి గారు అయ్యారు. 1972 లో కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు. 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు 1975 లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది.1975 1999 - 2004 యెతిరాజారావూ గారి కుమారుడు డా: సుధాకర్ రావు గారు MLA ఉన్నారు. యెతిరాజారావూ గారి కుటుంబ సభ్యులు1962- 2004 వరకు MLAలు గా గెలిచారు . ఇక 2004 నుండి 2009 వరకు దుగ్యాల శ్రీనివాస రావు గారు(వర్దన్నపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామం) పాలకుర్తి నియోజకవర్గం MLA గా ఉన్నారు 2009 లో 2014 లో,(2014 – 2019 పదవి కాలం) ఇప్పటి వరకు 2 సార్లు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు(వర్దన్నపేట నియోజకవర్గం పర్వతగిరి గ్రామం) పాలకుర్తి నియోజకవర్గం MLA గా గెలిచారు…..
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
*[[పాలకుర్తి]]