పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
అయిన కూడ అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనంద రెడ్డి లాబింగు వలన రామచంద్ర రాజు (హైకొర్టు జడ్జి) తో కుందూర్ మదుసూదన్ రెడ్డి గారు కేసు గెలిచారు ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారి (నాంచారిమడూర్,తోర్రూర్) ప్రోచ్చాహంతో సుప్రీంకోర్టు(డిల్లి) లోఅప్పిల్ వేశారు యెతిరాజారావూ గారు. 1975 లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది 6 ఏండ్లు సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి ని కనీసం వార్డు మేంబర్ గా నిలబ్డకుండ ఎన్నికల్లో బహిష్కిరింది. . అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975 లో చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది గా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు.అప్పటి నుండి యెతిరాజారావు 1994 -1999 లో MLA గా గెలిచారు.-.యెతిరాజారావు గారి పై పలు మార్లు, సుధాకర్ రావు గారి పై .కుందూరు మదుసూదన్ రెడ్డి గారు ఒకసారి ఓటమి చెందారు. 1999 లో - 2004 యెతిరాజారావూ గారి కుమారుడు డా:శ్రీ సుధాకర్ రావు గారు MLA గెలిచారు.శ్రీ కుందూర్ మదుసూదన్ రెడ్డి గారు.. యెతిరాజారావు గారికి ముందు ముఖ్య అనుచరులు. 1959 లో సమితి అద్యక్షుడు గా ఎన్నికైయిండు యెతిరాజారావు గారు .( ఆ రోజుల్లో ఆ పదవి కి మంచి విలువ ఉండేది). (పదవి కాలం 1959-1964)యెతిరాజారావు గారు 1962 నుండి 1967 వరకు MLA గా పని చేసారు.సమితి అద్యక్షుడు గా ఆ పదవి లో ముఖ్య అనుచరులు కావున కుందూరు మదుసూదన్ రెడ్డి 2 ఏండ్లు(62-64)వరకు ఉన్నడు.1967-1972 MLA విమలాదేవి గారు. 1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ యెతిరాజారావు గారికి ఇవ్వలేదు శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు.. ఆడవారు MLA విమలాదేవి గారు అప్పట్లో ఆంద్రప్రదేశ్ మొత్తం లో ఒక్కరే. విమలాదేవి గారికి కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు పట్టుపట్టి విమలాదేవి గారికి ఇప్పించారు.1968 లో యెతిరాజారావు - మదుసూదన్ రెడ్డి విడిపోయారు.1972 లో విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు. మదుసూదన్ రెడ్డి గారు ఓ కరపత్రం తీసి విమలాదేవి గారి పై లేనిపోని ఆరోపనలు చేసి గెలిచారు అని యెతిరాజారావు గారు (శివశంకర్ లాయర్) హైకోర్టు వెళ్లారు.ఈ కేసు ను హైకోర్టు కొట్టేసింది.ఈ కేసులో సాక్షూలు తోర్రూర్ నుండి చాపల రాంచంద్రా రెడ్డి గారు,చాపల వాసుదేవ రెడ్డిగారు, దాసరి మల్లయ్యగారు ,తాటికొండ రామయ్య గారు, సర్వి దర్గయ్య గారు ,నాంచారిమడూర్ నుండి... గిద్దె సోది తిరుపతమ్మగారు,ఇమ్మడి వెంకన్నగారు,ఇమ్మడి కొండయ్యగారు.మడిపెల్లి వారు రావుల వీరారెడ్డిగారు ,వేల్పుల బిక్షపతిగారు చింతలపల్లి వారు కొత్త వీరారెడ్డిగారు ,జక్కుల వీరయ్యగారు ,కుంట బిక్షంగారు.కంటెపాలెం నుండి ఎదులాపురం పూర్ణచారిగారు,బాస్కరాచారిగారు,చీకటి రామూర్తిగారు(ఖానాపురం), బోర్ర మైసయ్యగారు (గుర్తూర్)దీకొండ సోమేశ్వర్ రావుగారు(ముండ్ర్రాయి)కాక రామావరం, కొడకండ్ల, గంట్లకుంట, మంచుప్పుల, గొల్లపల్లి, మునుపాహడు మరి కొన్ని గ్రామాల నుండి హైకోర్టు(హైదారాబాదు) లో యెతిరాజారావు గార్కి సాక్షూలు అనుకూలంగా చెప్పారు.
అయిన కూడ అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనంద రెడ్డి లాబింగు వలన రామచంద్ర రాజు (హైకొర్టు జడ్జి) తో కుందూర్ మదుసూదన్ రెడ్డి గారు కేసు గెలిచారు ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారి (నాంచారిమడూర్,తోర్రూర్) ప్రోచ్చాహంతో సుప్రీంకోర్టు(డిల్లి) లోఅప్పిల్ వేశారు యెతిరాజారావూ గారు. 1975 లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది 6 ఏండ్లు సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి ని కనీసం వార్డు మేంబర్ గా నిలబ్డకుండ ఎన్నికల్లో బహిష్కిరింది. . అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975 లో చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది గా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు.అప్పటి నుండి యెతిరాజారావు 1994 -1999 లో MLA గా గెలిచారు.-.యెతిరాజారావు గారి పై పలు మార్లు, సుధాకర్ రావు గారి పై .కుందూరు మదుసూదన్ రెడ్డి గారు ఒకసారి ఓటమి చెందారు. 1999 లో - 2004 యెతిరాజారావూ గారి కుమారుడు డా:శ్రీ సుధాకర్ రావు గారు MLA గెలిచారు.
 
 
శ్రీ నెమురుగోమ్ముల డా: సుధాకర్ రావు గారు పాలకుర్తి నియోజకవర్గం తెలుగుదేశం MLA గా1999 - 2004 ఆంద్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు నిదులు తెచ్చి (ప్రపంచ బ్యాంకు కు అప్పటికి 15 వెయ్యిల కోట్లు ఉండె అప్పు నుండి 30 వెయ్యిల కోట్ల 2004 అప్పుగా అయింది.CM YS 2009 వరకు 60 వెయ్యిల కోట్ల అప్పు దాటింది.) రోడ్లు డాంబర్(తారు) అన్ని ప్రతి గ్రామానికి వేయించిండు మట్టిరోడ్లు మెటల్ రోడ్లు వేయించిండు,రాష్ట్రం ప్రతి గ్రామంలో వానలు పడితె బజార్లు బురదమయం ఉండెది ముఖ్యమైనరోడ్లు జన్మభూమి, ZPTC, MPTC నిదులు లాంటి పేర్లతో సిసి రోడ్లు వేయించారు, కావాలన్న వారికి పక్క ప్రభుత్వ ఇండ్లు ఇప్పీంచారు. నియోజకవర్గంలో 35 ఒవర్ హెడ్ ట్యాంకులు తెచ్చారు, నియోజకవర్గం లో చేసిన పనులుల్లో ముఖ్యమైనది శ్రీరాంసాగర్ కాలువ మైలారం రిజ్వర్వాయర్ నుండి ఒక 1km కు కోటి 50 లక్షలతో 35KMలు పాలకుర్తి నియోజకవర్గంలోతీసుకురావడం దీనివలన (ఎడునూతుల) కొడకండ్ల రిజ్వర్వాయర్,మరి కొన్ని చెరువులు నింపడానికి ఉపయెగపడుచున్నది.శ్రీరాంసాగర్ కాలువ నియోజకవర్గంలోని కింది గ్రామాల నుండి పోయి తక్కువ ఉపయోగపడుచున్నది నియోజకవర్గమునకు. నియోజకవర్గం పైన ఉండె ఘనపూర్(స్టే) రిజ్వర్వాయర్ నుండి పాలకుర్తి కి కాలువ తేలేకపోవడం 2009 లో ఓటమికి ఓ కారణం అయింది,1969 విద్యార్ధిగా తెలంగాణ కోసం ఉద్యమం చేసి జనగామ లో అరెస్టు అయ్యారు. తెలంగాణ కోసం 2010 తర్వాత ఆయన టీఆర్ఎస్ లోకి వచ్చారు. డాక్టర్ గా1975 నుండి ప్రతి ముఖ్యమంత్రి నుండి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (ఫ్యామీలీడాక్టర్ గా) నుండి అతి సామాన్యూలుకు ఎన్నో (నియోజకవర్గంలో) వెయ్యీలాది మందికి వైద్య సేవలు, పలు రకాలుగా సహయం చేసారు సుధాకర్ రావు గారు. యెతిరాజారావు గారు 35 ఏండ్లు చేసిన పనుల కంటే సుధాకర్ రావు గారు చేసిన పనుల విలువ ఎక్కువే (సుమారుగా 280 కోట్ల పనులు చేశారు) . ఆయన క్లాస్ కుటుంబం లో పుట్టి నందున "మాస్ లీడర్ " కాలేక జిమ్మిక్కులు చేయడం తెలియక అతి సామాన్యూలుకు దూరం గానే అవుచున్నరు సుధాకర్ రావు గారి వద్ద డబ్బులు లేవని ప్రచారం తోపాటు 2014 ఎన్నికల్లో పోలింగు ముందు రోజు ఖర్చు పెట్టని కారణంగా సుధాకర్ రావు గారు ఓటమిచెందారు.
2000 సం. లో సుధాకర్ రావు గార్కి ఓటమీకి బీజం పడింది వారి కుటుంబం లో పుట్టిన సుధాకర్ రావు గారి తోబుటువు(తమ్ముడు) ప్రవీణ్ రావు గారు.వారి తండ్రి యెతిరాజారావు గారికి (నియోజకవర్గంలో)అన్ని పనులు నేను చెప్పినట్లు జరుగాలి అనేవారు, సుధాకర్ రావు గార్కి అలా ఇష్టం లేదు, (ఇంట్లో కలహాలు) దాంతో ప్రవీణ్ రావు గారు కాంగ్రేస్ లో చేరి, 2000-2001 ZPTC గా కొడకండ్ల నుండి గెలిచారు.ప్రవీణ్ రావు గారు ZP చైర్మెన్ అయ్యేవారు, కాకుండ అడ్డుపడింది సుధాకర్ రావు గారు, దయకర్ రావు గారు, కడియం శ్రీహరి గారు.ఇక ప్రవీణ్ రావు గారు పాలకుర్తి నియోజకవర్గం లీడర్ గా కాంగ్రేస్ పార్టీ నుండి MLA అభ్యర్ధి గా2004 ఎన్నికల్లో నిలబడ్డారు(ప్రవీణ్ రావు గారికి వై.యెస్ పార్టీ టిక్కెట్ఇవ్వలేదు) సుధాకర్ రావు గారు అప్పుడైన తమ్ముడిని ప్రసన్నం చేసుకుంటే పాలకుర్తి నియోజకవర్గం రాజకీయం మరోలా ఉండేది.ఆ అవకాశం శ్రీ దుగ్యాల శ్రీనివాస రావు గారు ఉపయోగించుకున్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రజల అనుకూలతను,ప్రవీణ్ రావు గారి మద్దతుతో టీఆర్ఎస్ MLA గా 2004 లో శ్రీనివాస రావు గెలిచారు. 2009 లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ సుధాకర్ రావు గారికి ఇవ్వలేదు.శ్రీ ఎర్రబెల్లి దయకర్ రావు గారు తెలుగుదేశం పార్టీ టిక్కెట్. సుధాకర్ రావు గారి(శ్రీనివాస రావును ఈ నియోజకవర్గం నుండి వెల్లగొట్టాలి అని) మద్దతుతోనే MLA గా 2009 లో పాలకుర్తి నియోజకవర్గం లో అడుగు పెట్టారు.మళ్ళీ తెలుగుదేశం పార్టీ టిక్కెట్ తో MLA గా 2014 లోను గెలిచారు. సుధాకర్ రావు గారు 2010 లో ఆయన టీఆర్ఎస్ లోకి వచ్చారు.
2014 లో రాష్ట్రం విడిపోయింది. MLA గా 2014 లో శ్రీ దుగ్యాల శ్రీనివాస రావు గారు,శ్రీ ఎర్రబెల్లి దయకర్ రావు గారు, సుధాకర్ రావు గారికి పోటీలో 3వ స్ధానం లోకి పడిపోయారు సుధాకర్ రావు గారు. కాని అతి సామాన్యూలు ఎందరో తెలంగాణ కోసం ఉద్యమం చేయని వారు సైతం టీఆర్ఎస్ MLA గా గెలిచారు రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు కొన్ని స్థానాలకు నామినేషన్ దాఖలు చేయ్యడాని డబ్బు లేని వారు అనాముకులు టీఆర్ఎస్ హవాలో గెలిచారు. ,ఎంతో పేరు ఉన్న రాజకీయ కుటుంబం లో పుట్టిన సుధాకర్ రావు గారు ఓటమిచెందారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది.ఎన్నికలు అయిపోక ముందు డాక్టర్ గా రాజీనామా చేసిఉంటే పలితం ఉండేది. ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి ఇప్పుడు రాజీనామా చేసి నియోజకవర్గం లో ఉంటూంన్నారు. డాక్టర్ గా సుధాకర్ రావు గారి చరిత్ర లో 100% పాస్ అయ్యారు రాజకీయంగా MLA గా పాస్ అయ్యారు
 
==2009 ఎన్నికలు==