సీతారాం ఏచూరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Madhusudan55 (చర్చ | రచనలు) |
Madhusudan55 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 27:
| source =
}}
'''సీతారాం ఏచూరి''' (1952 ఆగస్టు 12 న జన్మించారు) ఒక భారతదేశ రాజకీయనాయకుడు మరియు కమ్యూనిస్ట్ నాయకులు. అతను భారతదేశం యొక్క కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్బ్యూరోకు (మార్క్సిస్ట్) పార్టీ పార్లమెంటరీ గ్రూప్ నాయకుడు సభ్యుడు.విశాఖపట్నంలో జరిగిన సీపీఎం మహాసభల్లో సీతారాం ఏచూరి పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సీనియర్ కామ్రేడ్ ఎస్.రామచంద్రన్ పిళ్లై పోటీ నుంచి వైదొలగటంతో సీతారాం ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రకటించారు. అంతకుముందు సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ కారత్ వరుసగా మూడుసార్లు(2010-2015) పనిచేశారు. సీతారాం ఏచూరి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్ టైమ్స్లో కాలమ్స్ రాస్తుంటారు.
==విద్యాభ్యాసం==
* 1970లో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న సీతారాం ఏచూరి అనంతరం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో కాలేజీ విద్యలో చేరారు.
|