యామిజాల సుశర్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:ఉత్తమ ఉపాధ్యాయులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 3:
[[File:ఉపరాష్ట్రపతి శ్రీ కృష్ణకాంత్ గారి నుండి.jpg|thumb|ఉపరాష్ట్రపతి శ్రీ కృష్ణకాంత్ గారి నుండిఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్]]
[[File:శ్రీ సుశర్మ గారి రచన కవితా కేతనం కావ్యం.jpg|thumb|కవితాకేతనం ముఖ చిత్రం]]
'[[యామిజాల]]" వంశము మన సంస్కృతి సాహిత్య రంగాలలో పేరుగాంచినది. ఆ వంశములో సుబ్రహ్మణ్య శర్మగా నామకరణం పొందిన వీరు 'సుశర్మ'గా కవిగా కలం పేరుతో సార్ధక నామధేయులయ్యారు. వీరి తాత గారు సుబ్రహ్మణ్యం గారు ఉపాధ్యాయులుగా పేరు గాంచినారు. ఆ కుటుంబంలో కనకదుర్గాంబ, రామలింగం గార్లకు జ్యేష్ట కుమారునిగా పొలమూరు గ్రామంలో1947లో జన్మించారు. ప్రాధమిక, మాధ్యమిక విద్యలు పొలమూరులోనూ,
కళాశాల విద్యాభ్యాసం భీమవరంలో చేసిన
==వివాహము మరియు కుటుంబము==
తణుకు ఆంధ్రా సుగర్స్ లో క్యాషియర్ గా పనిచేసిన వి.యన్.మూర్తి,సుబ్బలక్ష్మి గార్ల కుమార్తె రాధామణి ని 1972లో వివాహం చేసుకున్నారు.శ్రీమతి రాధామణి జిల్లపరిషత్ హైస్కూలు,ఇలపకుర్రులో తెలుగు పందడితులుగా పనిచేస్తున్నారు.వీరికి ఇరువురు కుమారులు.పెద్ద కుమారుడు వై.రామకృష్ణ ప్రసాద్, MCA, చదివి హైదరాబాద్ లో కంప్యూటరు ఫ్రోగ్రామర్ గా పనిచేస్తున్నాడు. రెండవ కుమారుడు వై.దుర్గా మారుతీ మోహన్ MBA పూర్తి చేశారు.
|