హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాలయము → గ్రంధాలయం (10) using AWB
అసంబద్ధ సమచారం
పంక్తి 22:
హైదరాబాదు విశ్వవిద్యాలయం దేశంలోనే పేరొందిన పరిశోధనా సంస్థలలో ఒకటి. హై.కేం.యు ఉన్నతవిద్య మరియు పరిశోధనలకు పెట్టింది పేరు. ఇది 1974 సంవత్సరంలో ఆచార్య గురుభక్త సింఘ్ మొదటి ఉపకులపతి (Vice Chancellor)గా ప్రారంభమైంది. 2012 సంవత్సరంలో భారతదేశంలోనే ఏడవ రాంకుతో Indian Institute of Science and Technology కన్న ముందంజలో నిలబడింది. (ఇండియటుడే ఆధారంగా.)
==ఉత్తమ కేంద్రీయ వర్సిటీకివర్సిటీగా రాష్ట్రపతి అవార్డు==
ఉన్నత విద్యలో అత్యుత్తమ ఫలితాలను సాధించేలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘విజిటర్స్’ అవార్డులను నెలకొల్పారు. ఉత్తమ వర్సిటీతోపాటు పరిశోధన, నూతన ఆవిష్కరణలకు సంబంధించీ ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి సందర్శకుని(విజిటర్)గా ఉన్న కేంద్రీయ వర్సిటీలకు ఈ అవార్డు పొందేందుకు అర్హత ఉందని రాష్ట్రపతి భవన్ తెలిపింది. ఉత్తమ వర్సిటీకి ప్రశంసాపత్రం, పరిశోధనలకు రూ. లక్ష చొప్పున నగదు అందజేస్తారు.
==హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయే బెస్ట్!==
హెచ్ సీయూ( హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ)కి అరుదైన గౌరవం దక్కింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్రీయ విశ్వ విద్యాలయాలను పక్కకు నెట్టి.. బెస్ట్ విజిటర్స్ అవార్డుకు ఎన్నికైంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 4న రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును అందించనున్నారు.
ఈ అవార్డు ఎంపికకు ఉత్తమ యూనివర్సిటీ, పరిశోధన, ఆధునీకరణ తదితర అంశాలను పరిశీలిస్తారు. దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు రాష్ట్రపతే 'విజిటర్' కావడంతో ఆయన చేతుల మీదుగా అవార్డు అందిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ అవార్డులకు సంబంధించి ఫిబ్రవరి 4, 5 వ తేదీల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఫేస్ బుక్ లో తెలిపారు. ఆన్ లైన్ లో అన్ని యూనివర్సిటీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, వాటిలోంచి అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అలా హైదరబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ అవార్డుకు ఎంపికైంది.
 
==ఉపకులపతులు==
;ప్రస్తుత