ఏప్రిల్ 8: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 17:
==మరణాలు==
* [[1857]]: [[మంగళ్ పాండే]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1827)
* [[1894]]: [[బంకించంద్ర ఛటర్జీ]], వందేమాతరం గీత రచయిత. (జ.1838).
* [[1977]]: [[శంకరంబాడి సుందరాచారి]], ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గీతమైన 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' అందించాడు. (జ. 1914)
* [[2000]]: [[వేములపల్లి శ్రీకృష్ణ]], కమ్యూనిష్టు నేత, శాసనసభ్యులు మరియు కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు
|