మంగమూరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 116:
== పరిపాలనా ==
== ప్రార్ధనా ప్రదేశాలు ==
#శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ గ్రామంలోని శివాలయం అత్యంత పురాతనమైనది. సుమారు 400 సంవత్సరాలనాడు, మందపాటి రాజులకాలంలో, తమకు సంతానం లేదని, ఎండ్లూరు, సంతనూతలపాడు, రుద్రవరం, మైనంపాడు, మంగమూరు గ్రామాలలో శివాలయాలను పునహ్ ప్రతిష్టించారు. అదే క్రమంలో, ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాలయంగూడా ఆ రాజులు నిర్మించారు. ఈ దేవాలయాన్ని 1969 లో దేవాదాయ ధర్మాదయ శాఖకు అప్పగించారు. 2002 నుండి ఈ
#శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 3.12 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [3]
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 2.95 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [3]
|