నైమిశారణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
108 వైష్ణవ దివ్యదేశాలలో నైమిశారణ్యం ఒకటి.
=== వివరాలు ===
 
{| class="wikitable"
|-
! ప్రధాన దైవం పేరు
! ప్రధాన దేవి పేరు
! తీర్ధం
! ముఖద్వార దిశ
! కీర్తించిన వారు
! విమానం
! ప్రత్యక్షం
|-
|
|
|
|
|
|
|
|}
 
వివ: దేవరాజన్-పుండరీక వల్లి-దివ్య విశ్రాంత తీర్థము-శ్రీహరి విమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ-దేవర్షులకు ఇంద్రునకు-సుధర్మునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
 
=== విశేషాలు ===
విశే: ఇచట మఠములు, రామానుజ కూటములు కలవు. వనరూపిగా నున్న స్వామికే ఆరాధనము ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరు మాళ్లుగాని యిచటలేరు. తిరుమంగై ఆళ్వార్లు వనరూపిగా నున్న స్వామినే కీర్తించిరని కొందరు పెద్దలు చెప్పుదురు. స్వయం వృక్ష క్షేత్రము. వ్యాస, శుక, సూతులకు సన్నిధులు గలవు. సూత పౌరాణికుల మఠమున అనేక తాళపత్ర గ్రంథములు గలవు.
"https://te.wikipedia.org/wiki/నైమిశారణ్యం" నుండి వెలికితీశారు