శ్రీరంగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
పాత్రం విరాజితి విభీషణ భాగధేయ:|
</poem>
{| class="wikitable"
 
|-
వివరణ:-శ్రీరజ్గనాధుడు(నంబెరుమాళ్), శ్రీ రజ్గనాయకి, ఉభయ కావేరులు; చంద్రపుష్కరణి, ప్రణవాకార విమానము; దక్షిణ ముఖము; భుజంగ శయనము; ధర్మవర్మకు; రవివర్మకు; విభీషుణనకు ప్రత్యక్షము. ఆళ్వార్లు అందరు కీర్తించిన తిరుపతి. అంతరంగిక కైంకర్య పరులు తిరుప్పాణి ఆళ్వార్.
! ప్రధాన దైవం పేరు
 
! ప్రధాన దేవి పేరు
ఉత్సవములు:-మకరం పునర్వసు; కుంభం శుద్ద ఏకాదశి; మీనం ఉత్తర; మేషం రేవతి అవసాన దినములుగా నాలుగు బ్రహ్మోత్సవములు జరుగును. ధనుశ్శుద్ద ఏకాదశికి ముందు వెనుకలుగా అధ్యయనోత్సవము పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవములు, మిక్కిలి వైభవముగా జరుగును.
! తీర్ధం
 
! ముఖద్వార దిశ
 
! భంగిమ
విశేషము:_ శ్రీ రంగము ఉభయ కావేరి నదుల మధ్యన గల ఒక ద్వీపము. సప్త ప్రాకారములతో పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠము.
! కీర్తించిన వారు
! విమానం
! ప్రత్యక్షం
! కైంకర్యం
|-
| శ్రీరంగనాధుడు(నంబెరుమాళ్)
| శ్రీ రంగనాయకి
| ఉభయ కావేరులు; చంద్రపుష్కరణి
|
| దక్షిణ ముఖము
| భుజంగ శయనము
| ఆళ్వార్
| ప్రణవాకార విమానము
| ధర్మవర్మకు; రవివర్మకు; విభీషుణనకు
| తిరుప్పాణి ఆళ్వార్
}|}
=== ఉత్సవాలు ===
ఉత్సవములు:-మకరం పునర్వసు; కుంభం శుద్ద ఏకాదశి; మీనం ఉత్తర; మేషం రేవతి అవసాన దినములుగా నాలుగు బ్రహ్మోత్సవములు జరుగును. ధనుశ్శుద్ద ఏకాదశికి ముందు వెనుకలుగా అధ్యయనోత్సవము పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవములు, మిక్కిలి వైభవముగా జరుగును.
=== విశేషం ===
విశేషము:_ శ్రీ రంగము ఉభయ కావేరి నదుల మధ్యన గల ఒక ద్వీపము. సప్త ప్రాకారములతో పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠము.
=== సాహిత్యం===
<poem>
 
Line 65 ⟶ 86:
</poem>
 
ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీ రంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ది నాధుడు మూల కందమగునట్లుమూలమని అర్చావతారములకు శ్రీరంగనాథుడే మూలమూలమని కందము.
ఆళ్వారుల విశ్వాసం.
 
కావుననే మన పెద్దలు ప్రతి దినం "శ్రీమన్ శ్రీరంగ శ్రియ మన పద్రవాం అనుదినం సంవర్దయ" అని అనుసంధానము చేతురు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము. భోగ మండపము, త్యాగ మండపము; పుష్ప మండపము; జ్ఞాన మండపములుగా ప్రసిద్ధి చెందిన నాల్గు క్షేత్రములలో శ్రీ రంగము భోగ మండపము. 2. తిరుమలై- పుష్ప మండపము. 3.కాంచీపురము-త్యాగ మండపము.4. తిరనారాయణపురము - జ్ఞాన మండపము.ప్రణవాకార విమానములో శ్రీ రంగ నాధులు శయనతిరుక్కోలమున వేంచెసియున్న తీరు అత్యద్బుతము. మరియు సర్వేశ్వరుడు స్వయముగా నవతరించిన యెనిమిది క్షేత్రములలో ప్రధానమైనది శ్రీరజ్గము.
{| class="wikitable"
{{center|
|-
{{p|fs125}}స్వయం వ్యక్త క్షేత్రములు</p>
! శ్రీరంగం
}}
! తిరుపతి
! కాంచీపురం
! తిరునారాయణపురం
|-
| భోగమండపం
| పుష్ప మండపం
| త్యాగ మండపం
| ఙాన మండపం
|}
* విష్ణుమూర్తి స్వయంభువుగా అవతరుంచిన 8 క్షేత్రములలో శ్రీరంగం ప్రధానమైనది.
{{p|fs125}}=== స్వయం వ్యక్త క్షేత్రములు</p> ====
{| class="wikitable"
|-
Line 92 ⟶ 125:
|}
 
వై వస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మను గూర్చి తపము గావించెను. బ్రహ్మ ప్రీతుడై తనతాన ఆరాదనయగుఆరాధిస్తున్న శ్రీరంగనాథుని ఇక్ష్వాకు మహారాజునకు ప్రసాదించెను. ఆ తిరువారాధనఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుల వరకు వచ్చెనుకొనసాగింది. శ్రీ రామ పట్టాభిషేకానంతరము విభీషణులు శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకు మరల లేక పోయారు. ఆ సమయమున శ్రీరామచంద్రులు తమకు మారుగ తమ తిరువారాదనయగు శ్రీరంగనాథుని విభీషణాళ్వాన్లకు ప్రసాదించిరి. విభీషణులు సంతుష్టాంతరంగులై లంకకు పయనమైరి.
 
శ్రీ రామ పట్టాభిషేకానంతరము విభీషణులు శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకు మరల లేకుండిరి. ఆ సమయమున శ్రీరామచంద్రులు తమకు మారుగ తమ తిరువారాదనయగు శ్రీరంగనాథుని విభీషణాళ్వాన్లకు ప్రసాదించిరి. విభీషణులు సంతుష్టాంతరంగులై లంకకు పయనమైరి.
 
ఈ విధముగా లంకకు పయనమైన శ్రీరంగనాథులు ఉభయ కావేరి మధ్య భాగమును చేరిరి. విభీషణులు స్వామిని అక్కడ వేంచేపు చేసి సంధ్యావందనము చేసి తిరిగి వచ్చిరి. ఇంతలో శ్రీరంగనాథులు ప్రణవాకార విమానమున అక్కడనే వేంచేసి యుండుట చూచి విభీషణాళ్వార్ మిక్కిలి ఖేద పడిరి. అంత శ్రీరంగనాథులు వారిని ఊరడించి రాత్రి భాగమున శ్రీవిభీషణాళ్వార్లచే తిరువారాధన పొందునట్లు వరమనుగ్రహించిరి.
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగం" నుండి వెలికితీశారు