* [[ఏప్రిల్ 29]]: స్వాతంత్ర్య సమరయోధుడు [[వావిలాల గోపాలకృష్ణయ్య]], స్వాతంత్ర్య సమరయోధుడు.
* [[జూలై 27]] -: [[ఆవుల సాంబశివరావు]], ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, ప్రముఖ హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. [(జ.1917]).
* [[అక్టోబరు 25]] -: [[కిడాంబి రఘునాథ్]], సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు పత్రికా సంపాదకులు./[ (జ.2003])
* [[అక్టోబరు 31]] -: [[అయ్యగారి సాంబశివరావు]], ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి ఎ.యస్.రావు నగర్ గా నామకరణం చేశారు. [(జ.1914])
* [[నవంబర్ 25]]: [[ఇస్మాయిల్ (కవి)]], అధికార భాషాసంఘంలో సభ్యునిగా కొంతకాలం పనిచేశాడు. (జ.1928)