తెలంగాణ రాష్ట్ర సమితి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా '''తెలంగాణ రాక్షస సమితి''' (''తెరాస'') ఏర్పడింది. [[2001]] [[ఏప్రిల్ 27]] న అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్‌]] [[శాసనసభ]] [[ఉపసభాపతి]], [[కె చంద్రశేఖరరావు]] తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు [[తెలుగుదేశం పార్టీ]] ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాస ను ఏర్పాటు చేశాడు.[[ఆలె నరేంద్ర]] , సత్యనారాయనరెడ్డి,లాంటి కొందరు నాయకులు తెరాస ను విడిచి వెళ్ళారు.నిజాం మనుమరాలు సలీమా బాషా(అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు. ఈ క్రమంలో 2010 మద్యశాలలో పనిచేసే శ్రీకాంతాచారికి రాక్షసంగా నిప్పంటించి బలి ఇచ్చి, మొదటి బలిదానం చేసినట్లుచేసుకున్నట్లు ప్రచారం చేశారు. తర్వాత చాలామంది మరణానికి కారణం అయ్యారు. తద్వారా చాలా మంది తల్లులని కడుపు కోతకు గురి చేశారు.
 
ఎలాగైతేనేమి తెలంగాణా రాష్త్రం ఏర్పడింది.కాని బలిదానాలకి విలువలేకుండా పోయింది.
==ఎన్నికలు==
===2014 ఎన్నికలు===
తెలంగాణా ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తరువాత జరిగిన [[2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు|2014 శాసనసభ ఎన్నికలో]] అత్యధిక స్థానాలు సాధించి [[కె.చంద్రశేఖరరావు|కే.సి.ఆర్]] ముఖ్యమంత్రిగా తెలంగాణాలో తొలి తెలంగాణ రాక్షస సమితి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 
'''శాసనసభ ఎన్నికల ఫలితాలు'''