మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
గంగా యమునా సంగమ స్థానమైన [[ప్రయాగ]]లో (నేటి [[అలహాబాదు]]) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో [[రోమర్షణమహర్షి]] అని పేరు గాంచిన [[సూతమహర్షి]] అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి [[సరస్వతీ]] నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన [[వ్యాసుడు]] [[బ్రహ్మ]] కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.
 
అప్పుడు [[మందర]] పర్వతం]] మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, [[నందికేశ్వరుడు|నందికేశ్వరుని]]కి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.
 
== బ్రహ్మ, విష్ణువుల యుద్ధం ==
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు