మన్నేవారి తుర్కపల్లి (యాదాద్రి జిల్లా ): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB
పంక్తి 35:
ఈ ఊరు ఈ మధ్యకాలంలోనే మండల కేంద్రంగా అయ్యింది. ఈ గ్రామానికి చెందిన గుడిపాటి ఉపేందర్ రెడ్డి కృషివల్ల [[జపాన్]] దేసపు సహకారంతో వూరిలో హైస్కూలు భవనాలు, క్రీడా పరికరాలు, మరిన్ని సదుపాయాలు కూర్చడం జరిగింది. అప్పుడే ఆ పాఠశాలను అప్పర్‌ప్రైమరీ స్థాయినుండి హైస్కూలు స్థాయికి మార్చారు.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
#[[గోపాలపురం (తుర్కపల్లి)|గోపాలపురం]]