మామిడిపల్లి వీరభద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
==మరణము==
[[1988]] లో [[చూపులు కలసిన శుభవేళ]] చిత్రానికి [[హైదరాబాదు]] లోఒక పాటని చిత్రీకరిస్తున్నప్పుడు కాలు బెణికింది. [[మధుమేహము]]తో ఉన్న వీరభద్రరావు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా, చిత్రీకరణ పూర్తి అవ్వగానే విశ్రాంతి కోసము చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. ఒక రాత్రి నిద్రకోసం ఇచ్చిన ఇంజక్షను వికటించి గుండెపోటు వచ్చింది. అవే ఆయన ఆఖరి క్షణాలు. అది [[1988]], [[జూన్ 30]] తెల్లవారుఝామున జరిగింది.
 
==చిత్రాలు==