పాలపర్తి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''పాలపర్తి వెంకటేశ్వర్లు''' [[ఈపూరుపాలెం ]] లో పేద వ్యవసాయ కుటుంబంలో లక్ష్మీకాంతమ్మ, పోలయ్యలకు పెద్ద కుమారుడిగా జన్మించాడు. స్టూవర్టుపురం పాఠశాలలో పదవతరగతి వరకు, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు [[చీరాల]] వి.ఆర్.ఎస్. వై.ఆర్.ఎన్. కళాశాలలో చదివాడు. గ్రూప్-1 అధికారి నుంచి ఐఏఎస్ హోదా లభించి ఆదిలాబాద్ కలెక్టర్ అయ్యాడు. ఏప్రిల్ 6, 2010న కలెక్టరుగా ఆదిలాబాదు జిల్లాకు వచ్చి అందరి ఆదరాభిమానాలు పొందినాడు. కలెక్టరుగా సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా [[కాసిపేట]] మండల గిరిజనులు ఇతన్ని వెలుగు చూపిన దేవుడిగా కొనియాడారు.<ref>[http://www.prabhanews.com/adilabad/article-202164 ఆంధ్రప్రభ పత్రిక తేది 06.04.2011]</ref> నెల్లూరు జడ్పీ సీఈవోగా ,డీఆర్వోగా, తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్గా, రైతుబజార్ల ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా పనిచేశారు. రెండో తమ్ముడు ఈపూరుపాలెం సర్పంచి. వెంకటేశ్వర్లు [[వెదుళ్ళపల్లి]] కి చెందిన అంజలిని వివాహం చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి. పాలపర్తి వెంకటేశ్వర్లు ఆప్కో ఎమ్.డి.గా పనిచేస్తూ [[2012]], [[జూన్ 9]] న మెదడు వ్యాదితో చనిపోయారు.
==విశేషాలు==
పాలపర్తి వెంకటేశ్వర్లు 2010 ఏప్రిల్ 5న అదిలాబాదు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో అందరితో కలుపుగోలుగా ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. లక్షెటిపేట మండలం [[దొనబండ]] వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 36 మంది మృతులకు దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. ఎండాకాలంలో [[తిర్యాణి]] మండలం
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|