బోయినపల్లి వెంకట రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బోయినపల్లి వెంకట రామారావు [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన ప్రముఖ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత.
==జీవిత విశేషాలు==
ఇతను [[సెప్టెంబరు 2[[]], [[1920]] న కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం [[తోటపల్లి]] గ్రామంలో రంగమ్మ, కొండాల్‌రావు దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య తోటపల్లిలో ప్రారంభమైంది. అనంతరం కరీంనగర్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చేరారు. కొద్ది రోజుల్లో కాశ్మీరగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలోకి మారారు. సామజిక, రాజకీయ కార్యకలాపాలతో చదువుకు ప్రాధాన్యమివ్వలేదు. 1939లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ద్వారా మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాశారు. ఉత్తీర్ణత అనంతరం చదువునిలిపివేశారు. అయినా ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.<ref>[http://telugu.oneindia.com/news/telangana/telangana-gandhi-passes-away-145564.html తెలంగాణ గాంధీ ఇకలేరు]</ref>
==స్వాతంత్ర్య పోరాటయోధుడు==
చిన్న వయస్సులోనే సమరయోధుడిగా పేరుపొందారు. ఆర్యసమాజ్ ప్రభావంతో మతఛాందసవాదులతో పోరాడారు.<ref>శతవసంతాల కరీంనగర్ జిల్లా</ref> 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. 1947-48లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. 12 మాసాల కారాగారశిక్ష పొంది హైదరాబాదు విమోచన అనంతరం విడుదలైనారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా పనిచేశారు.<ref>స్వాతంత్ర్య సమరంలో తెలుగు యోధులు</ref> అప్పటి ప్రధానమంత్రి [[ఇందిరాగాంధీ]] చేతులమీదుగా సమరయోధులకు ప్రధానం చేసే తామ్రపత్రాన్ని అందుకున్నారు. తోటపల్లి గాంధీగా, కరీంనగర్ గాంధీగా మన్నలలందుకున్న వెంకటరామారావు అక్టోబరు 27, 2014న మరణించారు.<ref>నమస్తే తెలంగాణ ఆన్‌లైన్ వార్తాపత్రిక, తేది 27-10-2014</ref>