గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి''' (1913 - 1997) సుప్రసిద్ధ పండితులు.
 
వీరు 1913 ఫిబ్రవరి 13 వ తేదీన [[గుంటూరు జిల్లా]] లోని [[కొల్లూరు (గుంటూరు జిల్లా)|కొల్లూరు]] గ్రామంలో [[కూచిభొట్ల నాగభూషణ శాస్త్రి]] మరియు త్రిపురాంబ దంపతులకు జన్మించారు.
 
వీరు జొన్నలగడ్డ విశ్వనాథ శాస్త్రి గారి వద్ద సంస్కృతం అభ్యసించారు. 1955లో తురీయాశ్రమ దీక్ష స్వీకరించి తన పేరును నృసింహానంద భారతీ స్వాములుగా మార్చుకున్నారు. వీరు సమస్త దేవతా రూపంలోని లోకేశ్వరునిపై స్తోత్రాలు రచించారు. కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, మండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు మొదలైన గ్రంథాలకు వ్యాఖ్యానం రాశారు.
పంక్తి 7:
చివరి కాలంలో శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శ్రీ చక్రార్చన పూజలను క్రమబద్ధంగా జరిపించారు. వీరికు సుమారు 200 మంది శిష్యప్రశిష్యులు ఉన్నారు.
 
వీరి [[1997]] [[డిసెంబరు 23]] తేదీన గుంటూరు శ్రీసదనంలో సిద్ధిపొందారు.
 
==రచనలు==