శేషాద్రి రమణ కవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
వీరు [[గుంటూరు జిల్లా]] వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన [[దూపాటి శేషాచార్యులు]] (1890-1940) మరియు నాలుగవ వారైన [[దూపాటి వెంకట రమణాచార్యులు]] (1893-1963) కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.<ref>శేషాద్రి రమణ కవులు, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు: 837-9.</ref>
 
వీరు [[జయంతి రామయ్య పంతులు]] గార్ని ఉద్యోగం కోసం ఆశ్రయించగా వారు [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] తరపున శేషాచార్యులను గుంటురు జిల్లాలోను, రమణాచార్యులను నిజాం సర్కారులలోను పర్యటించి శాసనాది చారిత్రక సామగ్రిని, తాళపత్ర గ్రంథాలను సేకరించడానికి నియమించారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/శేషాద్రి_రమణ_కవులు" నుండి వెలికితీశారు