ఆంధ్ర మహాసభ (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
అది 1922,హైదరబాదు వివెకవర్దిని దియెటర్ లొ ఒక హిందు సాంఘిక సభ జరిగింది.అ సభలొ ప్రసంగాలు అన్ని ఉర్దు ,మహరాష్త్ర లొనె జరిగాయి.ఒకె ఒక వక్త-ఒక ప్లిడరు తెలుగులొ మాట్లడబొయారు.సబ్యలంతా గెలి ఛెసి,గొల ఛెసి ఆతనినీ మట్లడనీవ్వలెదు.అ రొజుల్లొ హైదరబాదు నగరంలొ మహరాష్త్రల సంఖ్య చాల తక్కువ.అయినా అన్ని రంగాలలొను తమ ఆదిక్యతను ప్రదర్శిస్తూ ఉండెవారు.తెలుగు బాషకు మర్యద,మ న్నన ఉండెవికావు.ఆనాటి ఈ దుస్తితిని గూర్ఛి మాడపాటి హనుమంతరావు గారు తన [[ఆంద్రమహాసభ ఛరిత్రలొ]] వివరించారు.ఆనాటి సభలొ తెలుగు బాషకు,తెలుగు వక్తకు జరిగిన అవమానాన్ని గమనించిన కొందరు యువకులు కలిసి ఆంద్రబాషకు సంస్క్రతికి నగరంలొ సముఛిత స్తానం కల్పించాలన్న ఆశయంతొ "ఆంద్ర జనసంఘం" స్తాపించారు.నిజాం రాష్త్రంలొ ఆంద్రొద్యమానికి ఆనాడు నాంది పలికింది.ఆ తర్వాత రెండు సంవత్సరాలకి నిజాం రాష్త్రంలొని అన్ని తెలుగు సంస్తలను కలిపి ఒక ఆంద్రజన కెంద్ర సంఘాన్ని ఎర్పాటు చెశారు.ప్రతి సంవత్సరం ఈ సంఘం సమవెశాలు జరుగుతువుండెవి.ఆంద్రబాష,ఆంద్ర సంస్క్రతి అభివ్రద్దికి తిసుకొవలిసిన చర్యల గూర్ఛి ,సాదక బాదలు గురించి చర్చించెవారు.నిజాం రాష్త్రంలొని ఏ తెలుగు సంస్త ఆయినా సరె తమ ప్రతినిధిని ఈ కెంద్ర సంఘానికి పంపనచ్చును.ఈ కెంద్ర సంఘానికి మాడపాటి హనుమంతరావు గారు కార్యదర్శిగా వుండెవారు.రాష్త్రంలొని తెలుగు సంస్తల అభివ్రద్దికి ఈ కెంద్ర సంఘం ప్రాచారకులను పంపించి తోడ్పడుతూ వుండెది.ఈ కాలంలొ ఈ సంఘం "వెట్టిచాకిరి","వర్తక సంఘం" అన్న రెండు ముఖ్యమైన కరపత్రాలను ప్రచురించింది.
 
'''[[ప్రదమ ఆంద్రమహాసభ]]''':
 
ఆంద్రజన కేంద్ర సంఘం ఆద్వర్యాన తెలుగు బాష సంస్ర్కతులు పునరుజ్జివం కొసం,ప్యూడల్ దురంతాలకు వ్యతిరేకంగానూ చెదురుమదురుగా సాగుతున్న ఉద్యమాలు వాగులన్ని చేరిన మహానది లాగ చేరాయి.1930లొ [[జోగిపేటలో]] ప్రధమాంధ్ర మహాసభ జరిగింది.ఆ మహాసభకు రాష్త్తంలొని తెలుగు ఉద్యమాలన్ని వచ్చి కలిశాయి.రూపాయి రుసుము చెల్లించిన ప్రతి వారు ఆ మహాసభకు ప్రతినిధి.అప్పటికి ఒక నిర్దిష్టమైన నిబంధనావళి ఈ మహాసభకు లేదు.దానికి [[శ్రీ సురవరం ప్రతాపరెడ్డి]] గారు ఆద్యక్షత వహించారు.ఈ మహాసభలో ఇతర సమస్యలెన్ని వున్నా సాంఘిక సమస్యలే తీవ్రచర్ఛకు వచ్చాయి.బాల్యవివాహాలు,వితంతు వివాహాలు మీద మహాసభ తీర్మానాలు చేసింది.దీనికి మహారాష్ట నాయకుడైన [[వామన్ నాయక్]] గారె ప్రాధాన పాత్ర వహించారు.ఆనాటికింకా ప్రజల్లొ తగు చైతన్యం రాలేదనడానికి ఆ సభలో జరిగిన ఒక ఘటన చెపితే చాలును.భాగ్యరెడ్డి అనే హరిజన నాయకుడు మహాసభకు ప్రతినిధిగా వచ్చాడు.ఆతను ఒక సమస్యపైన లేచి మాట్లడ బోయే సరికి సువర్ణులైన వర్తకులు కొందరు ఆసమ్మతిగా సభ నుంచి వెళ్ళిపొయారు.ఏది ఏమైన ఈ ప్రధమాంద్ర మహాసభలో ఛాందసులదే పై చెయి ఆయింది.
 
 
'''[[ద్వితియ ఆంద్రమహాసభ]]''':
 
నిజాం రాష్త్ర ద్వితియ ఆంద్రమహాసభ [[దేవరకొండలో]] 1931లో జరిగింది.అప్పటీకే [[గాంధీ-ఇర్విన్]] ఒడంబడిక కుదిరింది.ఈ సభకు [[శ్రీ బూర్గుల రామక్రష్ణారావు]] గారు అద్యక్షులు.ఈ మహాసభలో కూడ సాంఘిక సమస్యలే ప్రముఖ స్టానం వహించాయి. మొదటి మహాసభలో మహారాష్త్ర నాయకుడైన [[వామన్ నాయక్]] గారు ప్రదానపాత్ర వహించారు.ఈ మహాసభలో వారికి ప్రత్యర్దిగా మరొక మహారాష్త్ర నాయకుడు [[కేశవరావు]] కూడ వచ్చారు.సాంఘిక సమస్యలపైన వీరిద్దరికీ మహాసభలో తీవ్రవాగ్వాదాలు జరిగాయి.[[కేశవరావు]] గారు సంస్కరణవాది.యువకులు కృషితో ఈ మహాసభలో ఛాంధసులు వోడిపొయారు.ప్రముఖ మహారాష్త్రనాయకులు చర్ఛలలో ప్రదానపాత్ర వహించినప్పటికీ చర్చలన్ని తెలుగులోనే జరిగాయి.
పంక్తి 52:
 
 
'''[[త్రితియ ఆంద్రమహాసభ]]''':
 
రెండవ ఆంద్రమహాసభ జరిగిన తర్వాత ప్రభుత్వ దృష్టీ పూర్తిగా యిటు పడింది.ఆంద్ర మహాసభల నిర్వహాణకు అనుమతి దొరకడం కష్టమైంది. ఎట్టకేలకు అనుమతి సంపాదించేసరికి మూడేళ్ళు ఆయింది.అందుకనే తృతియ ఆంద్ర మహాసభను 1934లో జరపవలసి వచ్చింది.ఇది [[ఖమ్మం]]లో జరిగింది.అనాడు ఖమ్మం,వరంగల్లు జిల్లాలో ఉండెది.ఖమ్మం ఆంద్ర మహాసభకు [[పులిజాల వెంకట రంగారావు]] గారు అద్యక్షత వహించారు.ప్రతి ఆంద్ర మహాసభ సందర్బంలోనూ మహిళా సభ కూడా జరగడం రివాజు.ఈ మహసభలో ప్రవేశపెట్టడానికి వీలు లేదని ప్రభుత్వం నిషేధించిన తీర్మానాలను మహిళ మహసభలో ప్రవేశ పెట్టారు.