గోదావరి పుష్కర ఘాట్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
{{విస్తరణ}}
గంగానది తర్వాత మన దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ర్టాలలో కలిపి మొత్తం 1,465 కి.మీ. (910 మైళ్లు) మేర ప్రవహించి బంగాళాఖాతంలో సంలీనమవుతుంది. అలాగే, దేశంలోనే సువిశాల నదీ పరీవాహక ప్రాంతాలను కలిగి ఉన్న నదులలోనూ ఇదొకటి. ఇంతటి గోదారమ్మ మన రాష్ట్రంలోకి ప్రవేశించే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర నుంచి మొదులుకొని శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన భద్రాచలం దాకా అనేక ఘాట్‌లు భక్తుల కోసం కొలువుతీరాయి.
==నిజామాబాద్‌ జిల్లా==