జయంతి రామయ్య పంతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
 
'''జయంతి రామయ్య పంతులు''' ( [[జూలై 18]], [[1860]] - [[ఫిబ్రవరి 19]], [[1941]]) కవి మరియు శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. దీని కారణంగా ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యమైన స్థానం పొందారు.
 
==బాల్యం, విద్య==