ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| Img_size =
| Birth_name =
| Alias = అమ్మ, కర్ణాటక కోగిలె
| Alias =
| Born = [[ఏప్రిల్ 23]],[[1938]]<br/>{{flagicon|India|British}} [[పల్లపట్ల]], [[గుంటూరు]]జిల్లా,
| Died =
పంక్తి 16:
 
<!--
సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా , శివ శివ ఎన్నద నాలిగె ఏకె?...అంటూ పదహారేళ్ల అమ్మాయి ఊసులను చెప్పింది ఆ కంఠం. గోవుల్లు తెల్లన... గోధూళి ఎర్రనర... అంటూ అమాయక చిన్నారి ప్రశ్నలను పలికించింది ఆ గాత్రం. వెన్నెల్లో గోదారి అందం అంటూ నిర్బంధంలో ఉన్న స్త్రీ వేదనను రాగయుక్తంగా ఆలపించింది. ఆమె గాత్రం ఏడిచే పిల్లాడికి జోలపాట, శ్రామికుడికి పనిలో అలసటను మరిపించే పాట, పోరాట మహిళలకు ఉత్సాహాన్నిచ్చే పాట. ఇలా ఆమె గాత్రం దక్షిణ భారతాన సుపరిచితం. దాదాపు 55 సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమకు ఆమె తన సేవలను అందించింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఆమె ఎవరో కాదు.. 35,000లకు పైగా పాటలను పాడి లక్షలాది మందిని తన గాత్రంతో ఓలలాడించిన ప్రముఖ గాయిని జానకి.
 
పగలే వెన్నెల జగమే ఊయాల... అంటూ ప్రేక్షకుల మనసుల్లో పాతుకుపోయిన జానకి స్వరానికి ఎందరో అభిమానులు. అ మధుర స్వరాన్ని ఇప్పటికీ మరచిపోలేని వారు ఉన్నారు. తియ్యటి స్వరాలను అందించిన జానకి గురించి ఎంత చెప్పిన తక్కువే. మన రాష్ట్రంలోనే కాకుండా, దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల్లో తన స్వరాన్ని వినిపించి శ్రోతల మనసులో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అనేక భాషల్లో తెలుగు వారి గళ మాధుర్యపు రుచిని చూపి, మన కీర్తి పతాకను ఎగుర వేసిన స్వరసుధామయి.
"https://te.wikipedia.org/wiki/ఎస్._జానకి" నుండి వెలికితీశారు