డొక్కల కరువు: కూర్పుల మధ్య తేడాలు

tatal revamp
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1832]]-[[1833]]లో [[గుంటూరు]] జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. [[1831]]లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటనూపంటను నాశనం చేసేసిందిచేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి<ref name=mng.net> [[మంగళగిరి]] చరిత్ర వ్యాసంలో [http://www.mangalagiri.net/history.html#droughts డొక్కల కరువు ప్రస్తావన]. - సేకరించిన తేదీ: జూన్ 28, 2007. </ref>. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తీశక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు భీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు.
 
కరువు ఎంత తీవ్రంగా ఉందంటేవచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు(ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు<ref name=anti-caste> కులానికి వ్యతిరేకంగా రాసిన ఒక జీవిత చరిత్రసంగ్ర్హంలోచరిత్రసంగ్రహములో డొక్కల కరువు ప్రస్తావన [http://www.anti-caste.org/suj_book/sankarapadu.html పదొవ పేరా]లో చూడండి. - సేకరించిన తేదీ: జూన్ 28, 2007. </ref>. అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డొక్కల_కరువు" నుండి వెలికితీశారు