మంచాళ జగన్నాధరావు: కూర్పుల మధ్య తేడాలు

మంచాల జగన్నాధ రావు వ్యాసం విలీనం చేసితిని.
పంక్తి 20:
'''మంచాళ జగన్నాధరావు''' ప్రముఖ వైణిక విద్వాంసులు. కర్ణాటక సంగీతం, హిందూస్తానీ సంగీతం రెండూ వీణపై వాయించేవారు.
==జీవిత విశేషాలు==
వైణికులుగా జగన్నాథ రావు సుప్రసిద్ధులు. ఆయన కర్ణాటక మరియు హిందూస్థానీ సంగీతంలో సుప్రసిద్ధులు. ఆయనకు 10శాతం దృష్టి ఉన్నప్పుదు ఒక సినిమాలో "మా మంచి పాపాయి" అనే పాటను స్వరపరచి పాడారు. ఆ తరువాత ఆయన పూర్తిగా అంధులైనారు. రేడియో కార్యక్రమాలలో ఆయన వీణ ద్వారా సంగీత సహకారాన్నందించేవారుసహకారాన్ని అందించేవారు.
 
ఈయన [[మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]] లో పనిచేసారు. ఆకాశవాణి పాట్నాలో కొంతకాలం పని చేశారు. 1954లో హైదరాబాదుకు బదిలీ అయ్యరుఅయ్యారు. 1981 లో పదవీవిరమణ చేశారు. గీత శంకరం (సంస్కృతం), రాధావంశీధరవిలాస్(హిందీ) సంగీత రూపకాలకిరూపకాలకు స్వరరచన చేశారు. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు రచనలనిరచనలను నొటేషంతో ప్రచురించారు. (తిరుమల తిరుపతి దేవస్థానం సహాయంతో). కొన్ని వందల అన్నమయ్య కీర్తనలనికీర్తనలను స్వరపరిచారు. ఎంకి పాటలకిపాటలకు నండూరి సుబ్బారావు గారితోసుబ్బారావుతో కలిసి బాణీ తయారుచేసి రేడియోలో పాడించారు. స్వీయరచనలైన లలితగీతాలను, పలు భావకవుల గీతాలను స్వరపరిచి నొటేషన్ తో 'ఆధునిక సంగీతం' పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించారు.
 
ఈయన [[మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]] లో పనిచేసారు. ఆకాశవాణి పాట్నాలో కొంతకాలం పని చేశారు. 1954లో హైదరాబాదుకు బదిలీ అయ్యరు. 1981 లో పదవీవిరమణ చేశారు. గీత శంకరం (సంస్కృతం), రాధావంశీధరవిలాస్(హిందీ) సంగీత రూపకాలకి స్వరరచన చేశారు. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు రచనలని నొటేషంతో ప్రచురించారు. (తిరుమల తిరుపతి దేవస్థానం సహాయంతో). కొన్ని వందల అన్నమయ్య కీర్తనలని స్వరపరిచారు. ఎంకి పాటలకి నండూరి సుబ్బారావు గారితో కలిసి బాణీ తయారుచేసి రేడియోలో పాడించారు. స్వీయరచనలైన లలితగీతాలను, పలు భావకవుల గీతాలను స్వరపరిచి నొటేషన్ తో 'ఆధునిక సంగీతం' పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించారు.
==ఉద్యోగ జీవితం==
వీరి సోదరులు [[వాడ్రేవు పురుషోత్తం]] ఆకాశ వాణీ హైదరబాదులో కలసి పని చేశారు. జగన్నాథ రావు హైదరాబాదు కేంద్రంలో వీణ అర్టిస్టుగా చేరి ఆతర్వాత సంగీత విభాగం ప్రొడ్యుసర్ గా రెండున్నర దశాబ్దాలు పని చేశారు. 1984 లో రెటైరయ్యారు. జగన్నాధ రావు హైదరాబాదులో పరమ పదించారు. నేత్ర వ్యాధి తో వారు బాధ పడినా చక్కటి వీణావాదన చేసి శ్రోతల్ని మంత్ర ముద్గుల్ని చేసే వారు. అలహాబాదు పాట్నా కేంద్రాలలో హిందూ స్థానీ ప్రొడ్యూసర్ గా చేశారు. [[వయోలిన్]] విద్వాంసులు మారెళ్ళ కేశవ రావు హైదరాబాదు కేంద్రం గొప్పగా చెప్పుకొనే వారిలో ఒకరు. ఆయన సహకారంతో [[తిరుపతి తిరుమల దేవస్థానం]] వారు 6 వాల్యూంల త్యాగరాజ కీర్తనలు రూపొందించారు. ఆయన తి.తి.దే పబ్లికేషన్స్ లో చేరారు. ఆయన క్షేత్రయ్య పదాలు, రామదాసు కీర్తనలపై కృషిచేసారు.<ref>{{cite news|title=Remembering a Carnatic maestro|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/remembering-a-carnatic-maestro/article3217113.ece|agency=ద హిందూ|publisher=GUDIPOODI SRIHARI|date=2006-02-10}}</ref>
"https://te.wikipedia.org/wiki/మంచాళ_జగన్నాధరావు" నుండి వెలికితీశారు