అచ్యుత దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

→‎పట్టాభిషేకము: కొన్ని మూలాలు
పంక్తి 6:
 
==పట్టాభిషేకము==
ఈయన మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నాడు<ref>Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature by William J. Jackson పేజీ.181</ref>.అచ్యుతరాయల పట్టాభిషేకాలను రాజనాథ డిండిమభట్టు వ్రాసిన ''అచ్యుతరాయాభ్యుదయము''లో వివరముగా వర్ణించాడు.
* మొదట తిరుమలలో గర్భగుడిలోపలనే దేవదేవుని శంకుతీర్థముతో పట్టాభిషేకము జరుపుకున్నాడు<ref>అచ్యుతరాయాభ్యుదయము - రెండవ రాజనాధ డిండిమ</ref>. ఈ విషయమై విమర్శలు వచ్చాయి. ఎందుకంటే గర్భగుడిలోనికి బ్రాహ్మణులకు తప్ప అన్యులకు ప్రవేశము లేదు.
* తరువాత [[అక్టోబర్ 10]], [[1529]] న [[శ్రీ కాళహస్తి]] నందు రెండవ పర్యాయము పట్టాభిషేకం జరుపుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/అచ్యుత_దేవ_రాయలు" నుండి వెలికితీశారు